అన్వేషించండి

Babu Mohan: కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలోకి బాబు మోహన్, ఈసారి అక్కడి నుంచే ఎన్నికల బరిలో

Babu Mohan in Prajashanti Party: త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి బాబు మోహన్ ప్రజా శాంతి పార్టీ తరఫున బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

Babu Mohan Joins in Prajashanti Party: సినీ నటుడు, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Babu Mohan)ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత డాక్టర్ కేఏ పాల్ బాబు మోహన్ (Babu Mohan)కు కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి బాబు మోహన్ (Babu Mohan)ప్రజా శాంతి పార్టీ తరఫున బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ నుంచి పోటీ చేసి తీరతానని బాబు మోహన్ (Babu Mohan)గతంలో వ్యాఖ్యానించారు. ఇంతకుముందు బీజేపీలో ఉన్న ఆయనకు ఆ అవకాశం ఇవ్వకపోవడంతోనే తీవ్రమైన అసమ్మతి వ్యక్తం చేసి ఇటీవలే బాబు మోహన్ (Babu Mohan)కాషాయ పార్టీ నుంచి బయటికి వచ్చారు. 

ఈ క్రమంలోనే ఎన్నికల ముందు పార్టీ మారినట్లుగా చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీలో ఉండగా టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ అధిష్ఠానం నిరాకరించింది. అందుకే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. నెల రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేస్తూ.. ఆ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. తనను బీజేపీలో అవమానిస్తున్నారని.. తన ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదని వాపోయారు. తనకు  పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని.. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా కచ్చితంగా పోటీ చేస్తానని ఆ సందర్భంగా బాబు మోహన్‌ (Babu Mohan) వ్యాఖ్యలు చేశారు.    

నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే బాబు మోహన్ (Babu Mohan)తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. ఆ తర్వాత ఆందోల్ టికెట్ ఆయనకే ఇవ్వడంతో చల్లబడ్డారు. కానీ, అక్కడి నుంచి ఓడిపోయి మూడో స్థానానికే పరిమితం అయ్యారు. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున దామోదర రాజనర్సింహ విజయం సాధించారు.

1999లో తొలిసారి ఎమ్మెల్యేగా

బాబు మోహన్ (Babu Mohan)రాజకీయ జీవితం 1999కి ముందే ప్రారంభం అయింది. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని కావడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పని చేశారు. 2004 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయారు. 2014లో ఆయనపైనే పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో అప్పటి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
IAS Karthikeya Mishra: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా - సీఎస్ ఉత్తర్వులు
సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా - సీఎస్ ఉత్తర్వులు
Axar Patel: శ్రీలంకకు ఆ జయసూర్య, భారత్‌కు ఈ జయసూర్య - అక్షర్ పటేల్‌‌పై ప్రశంసలు
శ్రీలంకకు ఆ జయసూర్య, భారత్‌కు ఈ జయసూర్య - అక్షర్ పటేల్‌‌పై ప్రశంసలు
Mann Ki Baat: అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
ICC T20 World Cup 2024: మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పై వివాదం, బౌండరీ లైన్ ను సూర్య తగిలాడా?
మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పై వివాదం, బౌండరీ లైన్ ను సూర్య తగిలాడా?
Embed widget