అన్వేషించండి

GHMC Workers Protest : జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, జీతాలు పెంచాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

GHMC Workers Protest : హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. చలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చారు.

GHMC Workers Protest : హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. తమకు కనీస వేతనం రూ. 25 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించారు. రాంకీ అగ్రిమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

GHMC Workers Protest : జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, జీతాలు పెంచాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

చలో ప్రగతి భవన్ 

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. GHMC కార్యాలయంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అక్కడి నుంచి ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన GHMC కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్  కార్మికులను పర్మినెంట్ చేయాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీతాలు పెంచాలని కోరుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రగతి భవన్ వరకు ర్యాలీ చేసేందుకు ఉద్యోగులు ప్రయత్నించారు. ప్రగతి భవన్ ముందు చెత్తవేసి నిరసన తెలుపుతామని ఉద్యోగులు అంటున్నారు. 

భారీగా మోహరించిన పోలీసులు 

తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ చలో ప్రగతి భవన్ చేపట్టింది. దీంతో బల్దియా ఆఫీస్ ముందు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. కార్మికుల నిరసన ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు ముందస్తు చర్యగా భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆరు జోనల్ ఆఫీసుల ముందు నిరసన చేసిన ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ఇవాళ చలో ప్రగతి భవన్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కార్మికులు నిరసన కార్యక్రమాన్ని సజావుగా శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా దాదాపు 200 మందికి పైగా  పోలీసులు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద భద్రత చూస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, అలాగే జీతాలు పెంచాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget