అన్వేషించండి

Etela Rajender : కేసీఆర్ జంతువులకు ఇచ్చే విలువ కూడా మనుషులకు ఇవ్వడం లేదు- ఈటల రాజేందర్

Etela Rajender : గిరిజనుల సమస్యలను కుర్చీ వేసుకుని పరిష్కరిస్తా అని చెప్పిన సీఎం కేసీఆర్ ముసలి కన్నీరు కార్చడం తప్ప నిజమైన పరిష్కారం చూపలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారి పొట్టగొట్టి డబ్బున్న వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు.

Etela Rajender : టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులపై పగపట్టిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తాను రాజు అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ కుర్చీ వేసుకుని పరిష్కరిస్తా అని చెప్పి సాచివేత, ముసలి కన్నీరు తప్ప గిరిజనులకు నిజమైన పరిష్కారం దొరకలేదన్నారు.  హైదరాబాద్ చుట్టూ ఉన్న అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం రియల్ఎస్టేట్ ఏజెంట్ లా మారిందన్నారు. పేదవారి పొట్టగొట్టి డబ్బున్నోళ్లకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. జంతువులకు ఇచ్చే విలువ కూడా మనుషులకు కేసీఆర్ ఇవ్వడం లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. 

సీఎం కేసీఆర్ కు గిరిజన సమస్యలు పట్టవు

పోడుభూములపై తార్నాకలోని భూమిసంవాద్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.  ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజనుల మీద పగపట్టారన్నారు. సంఘాలు ఉండవద్దు, తాను రాజును అని కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు.  సొంత పార్టీ ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నా కూడా గిరిజన సమస్యలు సీఎం కేసీఆర్ వినడంలేదన్నారు. అధికార పార్టీకి చెందిన వారినే జైల్లో పెడుతున్నారన్నారు.  పోడు భూములు, అన్నలు పంచిన భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. 97 వేల మందికి 3 లక్షల ఎకరాలు ఇచ్చిన అని చెప్పున్న భూములన్నింటికీ హద్దులు నిర్ణయించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.  2015లో పెట్టుకున్న దరఖాస్తులు పరిష్కరించాలన్నారు.  

పోరాటం ఫారెస్ట్ అధికారుల మీద కాదు సీఎంపై 

'సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకుని పరిష్కరిస్తా అని చెప్పి మాట దాట వేస్తున్నారు. కేసీఆర్ మాటలు అన్నీ సాచివేత, ముసలి కన్నీరు తప్ప నిజమైన పరిష్కారం కల్పించడం లేదు. పార్టీలు కూడా కంటితుడుపు చర్యగా ప్రకటనలు చేస్తున్నారు తప్ప కార్యాచరణ లేదు. మన పోరాటం ఫారెస్ట్ అధికారుల మీద కాదు ఈ సీఎం మీద. నిజంగా కేసీఆర్ కి చిత్త శుద్ధి ఉంటే అడవుల్లో చెట్లు లేని చోట మొక్కలు నాటాలి తప్ప. శివారుల్లో ఉన్న భూములపై దౌర్జన్యం చేయవద్దు.  మహబూబ్ బాద్ జిల్లా  నారాయణ పూర్ లో  1480 ఎకరాల భూమినీ భూస్వాముల పేరు మీద ఉంది. 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులు లబో దిబో అంటున్నారు.  ధరణి తెచ్చి ఈ భూములు మావి. మీ వర్గాలకు భూములు ఎక్కడివి అని చెప్పాలి అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారు. మీరంతా కూలోల్లు, జీతగాల్లు మీకు ఎక్కడిది భూమి అనేది సీఎం భావన కావొచ్చు. 2006-07 లో రింగ్ రోడ్ వచ్చినప్పుడు పట్టా భూములకు ఎలా పరిహారం చెల్లిస్తారో అలానే అసైన్డ్ లాండ్లకు కూడా పరిహారం ఇస్తామన్నారు.  హైదరాబాద్ చుట్టూ ఉన్న అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం రియల్ఎస్టేట్ ఏజెంట్ గా మారింది. పేదవారి పొట్టగొట్టి డబ్బున్న వారికి కట్టబెడుతుంది. 2005 చట్టం కంటే ముందు ఉన్న పోడు భూములపై సాగు చేసుకుంటున్న వారికి హక్కుపత్రాలు ఇవ్వాలి.'- ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget