అన్వేషించండి

Bandi Sanjay : ఎన్నికల కమిషనర్ సీఎం కేసీఆర్ జేబులో మనిషిగా మారిపోయారు- బండి సంజయ్

Bandi Sanjay : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ పై టీఆర్ఎస్ ఫేక్ సర్వేలు ప్రచారం చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు.

Bandi Sanjay : మునుగోడు ఉపఎన్నిక రిజెల్ట్స్ తెలంగాణ రాజకీయాలను మార్చబోతుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్ మీడియాతో మాట్లాడిన ఆయన.. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌ కొన్ని చోట్ల విఫలమైందని బండి సంజయ్‌ ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకుని మునుగోడు యువత ఆదర్శంగా నిలిచారన్నారు. రంగంతండా వాసుల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రి కేటీఆర్‌ను ప్రజలు రోడ్డు మీద ఉరికిస్తారని అన్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించాలని బండి సంజయ్ కోరారు. అనేక ప్రలోభాలు, ఒత్తిళ్ల మధ్య ఓటు వేసిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు అన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రక్రియను నాశనం చేశారని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌ సీఎం కేసీఆర్‌ జేబులో మనిషిగా మారిపోయారని విమర్శించారు. పోలింగ్‌పై టీఆర్ఎస్ ఫేక్‌ సర్వేలను ప్రచారం చేస్తోందని బండి సంజయ్‌ ఆరోపించారు. 

అధికారులు గులాంగిరీ

"మునుగోడు ఎన్నికల ప్రచారం ప్రారంభం అయినప్పటి నుంచే అధికార పార్టీ మద్యం, డబ్బు, మంత్రులను విచ్చలవిడిగా ఉపయోగించుకుని ఓటర్లను మభ్యపెట్టారు. కేబినెట్ మొత్తాన్ని మునుగోడులో పెట్టారు. ఒక్కొక్క మంత్రి, ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల టార్గెట్ ఇచ్చి మీ పోలింగ్ బూత్ లలో టీఆర్ఎస్ కు అత్యధిక ఓట్లు రావాలని లేకుంటే మీ పోస్టు ఊడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ పూర్తిగా కేసీఆర్ జేబు మనిషిగా మారిపోయారు. ఆయన ఎందుకు ఉన్నారో అర్థం కాలేదు. అసలు ఉన్నారో లేదు అర్థం కాలేదు. ఎన్నికల కమిషనర్ టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాశారు. మునుగోడులో స్థానికేతరులు 42 మంది ఉన్నారంటా?. వేల మంది అక్కడ ఉంటే వీళ్లకు కనిపించడంలేదా? 100కు పైగా ఫిర్యాదులు ఇస్తే ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. గులాం గిరీ చేసిన ఎన్నికల కమిషనర్ కు ధన్యవాదాలు." - బండి సంజయ్ 

ఎన్నికల కమిషనర్ పై ఫిర్యాదు చేస్తాం 

మునుగోడు ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీఆర్ఎస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా మునుగోడు ఓటరు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ తొత్తులుగా మారిన పోలీసులు లాఠీఛార్జ్, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా బీజేపీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్దంగా పోరాడారన్నారు.  టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మనీ, మద్యం ఏరులై పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. గులాబీలకు గులాంగిరీ చేసే అధికారుల, పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.   నిర్బంధాలు, బెదిరింపులు, ప్రలోభాలను చేధించుకుని ఓటు హక్కును వినియోగించుకున్న మునుగోడు ప్రజలందరికీ బీజేపీ తరపున  ధన్యవాదాలు అన్నారు. మునుగోడు ఓటింగ్ సరళి, శాతాన్ని చూశాక ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపిందన్నారు. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలనే సంకేతాలను పంపారన్నారు.  మునుగోడు ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుండే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల ద్వారా మందు, మనీ పారిస్తూ ప్రలోభాలకు గురిచేశారని విమర్శించారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget