అన్వేషించండి

WhatsApp Design Change: వాట్సాప్ నుంచి మరో కీ ఛేంజ్, త్వరలో భారీ డిజైన్ మార్పు!

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కీలక మార్పును చేయబోతున్నాయి. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్‌లో డిజైన్ మార్పును పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ద్వారా అన్ని పనులను చక్కదిద్దుకుంటున్నారు. అయితే, వాట్సాప్ కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మెటా యాజమాన్యంలోని వాట్సాప్, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్‌లో డిజైన్ మార్పును పరిచయం చేయడానికి కృషి చేస్తోంది. వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo ప్రకారం, ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ ఫారమ్ ఇప్పుడు దాని యూజర్ ఇంటర్‌ ఫేస్‌ లో మార్పులను తీసుకురావడానికి పని చేస్తోంది.

యూజర్ ఇంటర్‌ ఫేస్‌ లోకీలక మార్పులు

"కొంత కాలంగా వినియోగదారులు వాట్సాప్ ఇంటర్‌ ఫేస్‌ ను రీడిజైన్ చేయమని అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే, ప్రస్తుత ఇంటర్‌ ఫేస్ పాతది. ఆండ్రాయిడ్ ఇటీవలి అప్‌ డేట్స్ తర్వాత యూజర్ ఫ్రెండ్లీగా లేదని వారు భావిస్తున్నారు. వినియోగదారులు మరింత ఆధునికమైన, సహజమైన మార్పులను కూడా కోరుకుంటున్నారు. యాప్‌ ను నావిగేట్ చేయడానికి మార్గం, iOS యాప్‌ లాగానే చాట్స్, కాల్స్, కమ్యూనిటీలు,  స్టేటస్ లాంటి ముఖ్యమైన ఫీచర్‌లను సులభంగా, వేగంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పించేందుకు వాట్సాప్ కృషి చేస్తుంది" అని WABetaInfo తన పేజీలో వెల్లడించింది. "వాట్సాప్ వినియోగదారు అభ్యర్థనల ఫలితంగా, ఆండ్రాయిడ్ 2.23.8.4 అప్‌ డేట్ విడుదల చేసింది. దిగువ నావిగేషన్ బార్‌ను కలిగి ఉన్న యాప్ కోసం WhatsApp ఎట్టకేలకు సర్దుబాటు చేయబడిన ఇంటర్‌ ఫేస్‌ లో పని చేస్తోందని మేం గుర్తించాం" అని WABetaInfo తెలిపింది.

కొత్త వాట్సాప్ ఇంటర్‌ ఫేస్‌లో ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న దిగువ నావిగేషన్ బార్ ఉంటుంది. యాప్ కు సంబంధించిన తదుపరి అప్ డేషన్ లో కొత్త ఫీచర్ విడుదలయ్యే అవకాశం ఉంది. WhatsApp ఇటీవల మెసేజ్‌లను పంపిన తర్వాత కూడా వాటిని సవరించడానికి వినియోగదారులను అనుమతించే అవకాశం కల్పిస్తున్నట్లు WABetaInfo ఇటీవల తెలిపింది. iOS 23.6.0.74 అప్‌ డేట్ కోసం WhatsApp బీటా ప్రకారం, WhatsApp చాటింగ్ లో ప్రతి ఒక్కరికీ వారి ఎడిట్ చేసిన మెసేజ్ ను పంపబడినప్పుడు వినియోగదారులకు తెలిసేలా అప్ డేట్ ఇవ్వనుంది.

డిసప్పియర్ మెసేజ్ లుపైనా ఫోకస్

అటు  మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ ఫారమ్ డిసప్పియర్ మెసేజ్ లపైనా పని చేస్తోంది. 15 రోజుల వ్యవధిలో మెసేజ్ లు డిసప్పియర్ అయ్యేలా ఓ ఫీచర్ ను తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం, వాట్సాప్ డిసప్పియర్ మెసేజ్ ల కోసం మూడు విధాలను సపోర్ట్ చేస్తుంది. ఈ మెనులో 15 రకాల డిసప్పియర్ మెసేజ్ లు ఉన్నాయి. వాటిలో 1 సంవత్సరం, 180 రోజులు, 60 రోజులు, 30 రోజులు, 21 రోజులు, 14 రోజులు, 6 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు, 12 గంటలు, 6 గంటలు, 3 గంటలు, 1 గంట వ్యవధిని కలిగి ఉన్నాయి. వాటికి తోడుగా ఇప్పుడు 15 రోజులను యాడ్ చేయనుంది.

Read Also: ఇకపై మీ చాట్ లాక్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ISRAEL-IRAN WAR: ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Embed widget