అన్వేషించండి

Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!

New 5G Smartphones: డిసెంబర్ మూడో వారంలో మనదేశంలో కొన్ని స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇవన్నీ బడ్జెట్ 5జీ ఫోన్లే. రూ.9 వేలలోపే పోకో సీ75 5జీ కూడా మార్కెట్లోకి రానుంది.

Upcoming 5G Smartphones in India: మీరు కొత్త మొబైల్ కొనాలని చూస్తున్నట్లయితే మార్కెట్లోకి చాలా కొత్త స్మార్ట్ ఫోన్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే వారం రియల్‌మీ, పోకో కంపెనీల నుంచి కొత్త మొబైల్స్ భారతదేశంలో లాంచ్ కానున్నాయి. మీరు తక్కువ ధరలలో కొత్త ఫోన్‌ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే బడ్జెట్ విభాగంలో వస్తున్న ఈ ఫోన్లు మీకు మంచి ఆప్షన్‌గా ఉంటాయి. వచ్చే వారం ఎప్పుడు ఏ ఫోన్లు రానున్నాయి? వీటిలో ఏ ఫీచర్లు ఉండవచ్చో ఇప్పుడు చూద్దాం.

పోకో సీ75 5జీ (Poco C75 5G)
పోకో మనదేశంలో పోకో సీ75 5జీని డిసెంబర్ 17వ తేదీన లాంచ్ చేయనుంది. టీజర్‌లో కంపెనీ దానికి సంబంధించిన గ్లింప్స్‌ను కూడా చూపింది. నివేదికల ప్రకారం ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో ఇది మార్కెట్లోకి వస్తుందని అంచనా. ఇది 4 జీబీ ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. మైక్రో ఎస్‌డీ కార్డు సహాయంతో దాని స్టోరేజ్‌ని 1 టీబీ వరకు పెంచవచ్చు. ఈ 5జీ ఫోన్ ధర రూ. 9,000 కంటే తక్కువ ఉంటుందని అంచనా. పోకో లాంచ్ చేయనున్న ఈ ఫోన్ కోసం ఫ్యాన్స్, స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?

రియల్‌మీ 14 ప్రో (Realme 14 Pro)
ఈ ఫోన్ డిసెంబర్ 18వ తేదీన లాంచ్ కానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని టీజర్ ద్వారా తెలిపారు. ఇది 8 జీబీ, 12 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రావచ్చని అంచనా. ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. దీనిలో ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఇది శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని ధర రూ.15,000 వరకు ఉంటుందని తెలుస్తోంది.

రియల్‌మీ 14ఎక్స్ 5జీ (Realme 14x 5G)
రియల్‌మీ డిసెంబర్ 18వ తేదీన ఈ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మూడు వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. టాప్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ డైమండ్ కట్ డిజైన్‌తో కూడిన గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్, రెక్టాంగులర్ కెమెరా ఐల్యాండ్‌ను కలిగి ఉంటుంది. రూ.15,000 కంటే తక్కువ ధరతో ఐపీ69 రేటింగ్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది.

Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!

టాప్ హెడ్ లైన్స్

Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!
OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget