అన్వేషించండి

Internet Usage in India: 2014 తర్వాత ఇండియాలో ఇంటర్నెట్ విప్లవం - భారీగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు!

Internet Broadband Connections in India: భారతదేశంలో గత పది సంవత్సరాల్లో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోయింది.

Mobile Internet Broadband Connections in India: దేశంలో మొబైల్ కనెక్షన్లు, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగం నిరంతరం పెరుగుతోంది. గత 10 సంవత్సరాలలో దేశంలో మొత్తం టెలిఫోన్, మొబైల్ కనెక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్ర సమాచార ప్రసారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ ఈ మేరకు పార్లమెంట్‌లో వివరణ ఇచ్చారు.

గత దశాబ్ద కాలంలో మొత్తం టెలిఫోన్, మొబైల్ కనెక్షన్ల సంఖ్య ఎంత వరకు పెరిగాయని లోక్ సభ సభ్యులు కృష్ణ ప్రసాద్ తెన్నేటి, వై.ఎస్. అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే ఈ కాలంలో ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ ఎంత వరకు పెరిగింది? ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఎంత పెరిగాయని కూడా అడిగారు.

దీనిపై రాష్ట్ర సమాచార ప్రసారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ స్పందిస్తూ 2014 మార్చి 31వ తేదీ నాటికి వరకు 93.3 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు ఉండగా, 2024 మార్చి 31వ తేదీ నాటికి వాటి సంఖ్య 119.87 కోట్లకు పెరిగిందన్నారు. ఈ కాలంలో మొత్తం వృద్ధి రేటు 28.48 శాతంగా ఉంది. ఈ డేటా 2014 నుంచి 2024 వరకు టెలికాం సర్వీస్ పనితీరు సూచికలపై ట్రాయ్ త్రైమాసిక నివేదిక నుంచి తీసుకున్నారు.

Read Also: సూపర్ ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఒప్పో రెనో 12 5జీ సిరీస్ - కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?

10 ఏళ్లలో బాగా పెరిగిన కలెక్షన్లు!
అదే సమయంలో 2014 మార్చి 31వ తేదీ వరకు దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 90.45 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి 116.59 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో వృద్ధి రేటు 28.90 శాతంగా ఉంది. ప్రభుత్వం తెలుపుతున్న దాని ప్రకారం 2014 మార్చి 31వ తేదీ నాటికి ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్ 25.16 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి ఏకంగా 95.44 కోట్లకు పెరిగింది. ఈ విభాగంలో వృద్ధి రేటు 279.33 శాతంగా ఉంది.

బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్ 2014 మార్చి 31వ తేదీ నాటికి 6.09 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి 92.41 కోట్లకు పెరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా స్వీకరించే వాటిలో టెలికాం రంగం కూడా ఒకటి. 

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget