అన్వేషించండి

T20 World Cup: మనోళ్లు ఐపీఎల్‌ను తిడుతుంటే..! కేన్‌ మామ మాత్రం ఐపీఎల్‌ వల్లే సెమీస్‌ చేరామన్నాడు!

ప్రపంచకప్‌లో భారత నిష్క్రమణకు ఐపీఎల్ కారణమని మనోళ్లు తిడుతున్నారు. కివీస్‌ను ఫైనల్‌కు చేర్చిన విలియమ్సన్‌ మాత్రం ఐపీఎల్‌ వల్లే విజయాలు అందుకున్నామని అంటున్నాడు.

ఒకవైపు టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ సెమీస్‌ చేరనందుకు ఐపీఎల్‌ కారణమని విమర్శిస్తుంటే మరోవైపు తాము సెమీస్‌ చేరేందుకు అదే ఐపీఎల్‌ ఉపయోగపడిందని కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అంటున్నాడు. లీగులో ఆడటం వల్లే యూఏఈ పరిస్థితులు అర్థమయ్యాయని, తమ ఆటగాళ్లు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డారని తెలిపాడు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై ఘన విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.

'ఐపీఎల్‌ మాకెంతగానో ఉపయోగపడింది. నాతో సహా మా ఆటగాళ్లలో చాలామంది వేర్వేరు ఫ్రాంచైజీ శిబిరాల్లో గడిపాం. యూఏఈ పరిస్థితులు, ఇతర దేశాల ఆటగాళ్ల గురించి అవగాహన పెంచుకున్నాం. అంతేకాకుండా మిగతా ఆటగాళ్లతో అనుభవాలు పంచుకున్నాం.  ఇక్కడి పిచ్‌ల్లోని వైవిధ్యం అర్థం చేసుకున్నాం. ఏదేమైనా వేర్వేరు మ్యాచుల్లో కొద్ది పాటి తేడాతో మేం గెలిచాం' అని కేన్‌ అన్నాడు.

టీమ్‌ఇండియా సెమీస్‌ చేరకపోవడంతో మాజీ క్రికెటర్లు ఐపీఎల్‌ను నిందించిన సంగతి తెలిసిందే. కపిల్‌దేవ్‌ సహా చాలామంది క్రికెట్‌ లీగు వల్లే భారత్‌ ఓడిపోయిందని విమర్శించారు. ఆటగాళ్లు దేశం కన్నా లీగుకే ఎక్కువ విలువిస్తున్నారని ఆరోపించారు. సోషల్‌ మీడియాలోనూ ఐపీఎల్‌పైనే విమర్శలు చెలరేగాయి.

అబుదాబి వేదికగా బుధవారం న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ సెమీస్‌లో తలపడ్డ సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆంగ్లేయులు 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేశారు. డేవిడ్‌ మలన్‌ (41), మొయిన్‌ అలీ (51) రాణించారు. అయితే కివీస్‌ ఛేదన ఆసక్తికరంగా సాగింది.  గప్తిల్‌ (4), విలియమ్సన్‌ (5) త్వరగా ఔటయ్యారు. 100 పరుగులు చేసేందుకు ఆ జట్టు 15 ఓవర్లు తీసుకుంది. విజయానికి 30 బంతుల్లో 60 పరుగులు అవసరమైన దశలో మిచెల్‌ (72*), డేవాన్‌ కాన్వే (46), జిమ్మీ నీషమ్‌ (27; 11 బంతుల్లో) సిక్సర్లు దంచేసి మరో 6 బంతులు మిగిలుండగానే ఛేదన ముగించారు.

Also Read: Indian Team Squad: 'హిట్‌ మ్యాన్‌' శకం మొదలు..! కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. కివీస్‌ సిరీసుకు జట్టు ఎంపిక

Also Read: Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !

Also Read: ENG vs NZ, Match Highlights: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్

Also Read: Ravi Shastri Backs Dravid: తాను చేయలేనిది ద్రవిడ్‌ చేయాలన్న రవిశాస్త్రి..! కొత్త కోచ్‌కు అభినందనలు

Also Read: IPL Update: ఆర్‌సీబీ కోచింగ్‌ యూనిట్‌లో మార్పు.. కొత్త కోచ్‌గా భారత ఆటగాడే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget