అన్వేషించండి

IPL 2021: ఎరుపు రంగు నుంచి నీలి రంగు జెర్సీకి మారిన ఆర్‌సీబీ.. ఎందుకో తెలుసా?

ఐపీఎల్ రెండో దశకు రాయల్‌ ఛాలెంజర్స్‌ ప్రత్యామ్నాయ జెర్సీ, కిట్‌ను ఆవిష్కరించింది. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో కిట్‌ వివరాలను పంచుకొంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సై అంటోంది. ప్రత్యామ్నాయ జెర్సీ, కిట్‌ను ఆవిష్కరించింది.  సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో కిట్‌ వివరాలను పంచుకొంది. ఏటా ఆకుపచ్చ రంగులో ఉండే ఈ ప్రత్యామ్నాయ కిట్‌ ఈ సారి నీలి రంగుకు మారడమే అసలైన ట్విస్టు!

సాధారణంగా ఆర్‌సీబీ ఎరుపు, నలుపు, బంగారు వర్ణం కిట్‌ను ఉపయోగిస్తుంది. సీజన్‌లో ఒక మ్యాచులో మాత్రం ఆకుపచ్చ జెర్సీ కిట్‌ను ఉపయోగిస్తుంది. పర్యావరణం, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా చేస్తుంది.  ఈ సారి మాత్రం పచ్చరంగు బదులు నీలం రంగు కిట్‌ను రూపొందించింది. కొవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఎంతగా సంక్షోభం వచ్చిందో అందరికీ తెలిసిందే.  ఆ మహమ్మారి నుంచి రక్షించేందుకు వైద్యులు సహా ఎంతో మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు రాత్రి పగలూ పనిచేశారు. వారిని గౌరవించేందుకే ఆర్‌సీబీ ఈసారి నీలి రంగు కిట్‌ను ఎంపిక చేసుకుంది.

Also Read: DC On IPL 2021: ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టులో కీల‌క మార్పు.. క్రిస్ వోక్స్ స్థానంలో మ‌రో ఆటగాడు.. ఎవ‌రంటే?

సెప్టెంబర్‌ 20న ఆర్‌సీబీ ఐపీఎల్‌ రెండో దశలో మొదటి మ్యాచ్‌ ఆడనుంది. అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచుకు ఆర్‌సీబీ నీలిరంగు జెర్సీ ధరించనుంది. ఐపీఎల్‌ మొదటి దశ సమయంలోనే తొలి వరుస యోధులను ప్రత్యేకంగా గౌరవిస్తామని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బెంగళూరు నగరం సహా దేశ వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం తమ ఫ్రాంచైచీ తరపు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించడం గమనార్హం.

Also Read: Rohit Sharma: టీ 20 వరల్డ్ కప్ తర్వాత.. పరిమిత ఓవర్ల ఫార్మట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..

కరోనా మహమ్మారిపై పోరాటం కోసం 'గివ్ ఇండియా ఫౌండేషన్‌'తో ఆర్‌సీబీ చేతులు కలిపింది.  కొవిడ్ ఆరంభం నుంచి బెంగళూరు నగర వ్యాప్తంగా ఆక్సీజన్‌ కాన్సంట్రేటర్లను ఇస్తోంది.  ఇప్పటికే ఆర్‌సీబీ మాతృసంస్థ డియాగో ఇండియా 3 లక్షల లీటర్ల సానిటైజర్లను పంచింది. వైద్య రంగం కోసం రూ.75 కోట్లను కేటాయించడం గమనార్హం.

Also Read: Hiring sentiment improves: పండగల వేళ ఉద్యోగ నియామకాల హేళ..! పెరగనున్న జీతాలు..!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget