అన్వేషించండి

IPL 2024 Auction: ఏ ప్రాంఛైజీ వద్ద ఎంత డబ్బు ఉందంటే? ఎంతమంది ఆటగాళ్లను కొనచ్చంటే?

IPL 2024 Auction: దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది.

దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఏ ప్రాంఛైజీ ఎంతమంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చంటే.... 

ముంబై ఇండియన్స్‌:  ముంబై ఇండియన్స్‌  వద్ద ఇప్పుడు మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో 12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 84.75 కోట్లను ముంబై ఇండియన్స్‌ ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో 15.25 కోట్లు మిగిలింది. ముంబై ఇంకా 8 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.

గుజరాత్‌ టైటాన్స్‌: గుజరాత్‌ టైటాన్స్‌ వద్ద ఇప్పుడు మొత్తం 18 మంది ఆటగాళ్లు ఉన్నారు. 12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 76.85 కోట్లను గుజరాత్‌ టైటాన్స్‌ ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో 23.15 కోట్లు మిగిలింది. గుజరాత్‌ టైటాన్స్‌ ఇంకా 7 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ వద్ద ఇప్పుడు మొత్తం 19 మంది ఆటగాళ్లు ఉన్నారు. 14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 68.06 కోట్లను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో 31.04 కోట్లు మిగిలింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇంకా 6 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద ఇప్పుడు మొత్తం 16 మంది ఆటగాళ్లు ఉన్నారు. 12 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 71.05 కోట్లను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో 28.95 కోట్లు మిగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంకా 9 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.


కోల్‌కతా నైట్‌రైడర్స్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వద్ద ఇప్పుడు మొత్తం 13 మంది ఆటగాళ్లు ఉన్నారు. 9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 67.03 కోట్లను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో 32.07 కోట్లు మిగిలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇంకా12 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌: లక్నో సూపర్‌ జెయింట్స్‌ వద్ద ఇప్పుడు మొత్తం 19 మంది ఆటగాళ్లు ఉన్నారు. 13 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 86.85 కోట్లను లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో13.15 కోట్లు మిగిలింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇంకా 6 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.

పంజాబ్‌ కింగ్స్‌: పంజాబ్‌ కింగ్స్‌ వద్ద ఇప్పుడు మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. 11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 70.09 కోట్లను పంజాబ్‌ కింగ్స్‌ ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో29.01 కోట్లు మిగిలింది. పంజాబ్‌ కింగ్స్‌ ఇంకా 8 ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వద్ద ఇప్పుడు మొత్తం 18 మంది ఆటగాళ్లు ఉన్నారు. 14 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 59.25 కోట్లను ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో40.75 కోట్లు మిగిలింది. ఇంకా 7 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.

రాజస్థాన్‌ రాయల్స్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ వద్ద ఇప్పుడు మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. 12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 85.5 కోట్లను ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో14.5 కోట్లు మిగిలింది. ఇంకా 8 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వద్ద ఇప్పుడు మొత్తం 19 మంది ఆటగాళ్లు ఉన్నారు. 14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటివరకూ రూ. 66 కోట్లను ఖర్చు పెట్టింది. పర్స్‌లో మరో34 కోట్లు మిగిలింది. ఇంకా 6 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget