అన్వేషించండి

Rishabh Pant Test Record: 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పంత్ - కేవలం 28 బంతుల్లోనే!

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త రికార్డు సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించాడు.

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించాడు. కేవలం 28 బంతుల్లోనే పంత్ అర్థ సెంచరీ సాధించడం విశేషం. ఇంతకుముందు రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. ఆయన 30 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. 1982లో పాకిస్తాన్‌తో కరాచీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో కపిల్ ఈ రికార్డు సాధించారు. దాదాపు 40 సంవత్సరాల పాటు సురక్షితంగా ఉన్న రికార్డును పంత్ బద్దలు కొట్టాడు.

అయితే అర్థ సెంచరీ చేసిన వెంటనే రిషబ్ పంత్ అవుటయ్యాడు. రెండో రోజు రెండో సెషన్ ముగిసేసరికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. దీంతో ఇప్పటికి మొత్తంగా 342 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.

శ్రేయస్ అయ్యర్ (18 బ్యాటింగ్:  25 బంతుల్లో, ఒక ఫోర్), రవీంద్ర జడేజా (10 బ్యాటింగ్:  19 బంతుల్లో, ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రవీణ్ జయవిక్రమ మూడు వికెట్లు తీయగా... ధనంజయ డిసిల్వ, లసిత్ ఎంబుల్దెనియకు చెరో వికెట్ దక్కింది.

అంతకుముందు శ్రీలంక తొలి ఇన్సింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌట్ అయింది. ఏంజెలో మాధ్యూస్ (43: 85 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్. భారత  బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రాకు ఐదు వికెట్లు దక్కగా... అశ్విన్, షమిలకు రెండేసి వికెట్లు, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Swathi Reddy: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget