అన్వేషించండి

Biggest Wins in ODI : వన్డే క్రికెట్ చరిత్రలో 5 అతిపెద్ద విజయాలేవి? మొదటి స్థానంలో ఉన్న జట్టు ఏది? ఎంత తేడాతో మ్యాచ్ గెలిచింది?

Biggest Wins in ODI : వన్డే చరిత్రలో అతిపెద్ద విజయాలు ఇంగ్లండ్ పేరున ఉన్నాయి. భారత్ రెండుసార్లు 300+ పరుగుల తేడాతో గెలిచింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Biggest Wins in ODI : వన్డే క్రికెట్ 54 సంవత్సరాల క్రితం జనవరి 5, 1971న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ఫార్మాట్‌లో అనేక రికార్డులు నమోదు అవుతూ వస్తున్నాయి. పాత రికార్డులు చెరిగిపోతున్నాయి. కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ఏళ్ల తరబడి కొన్ని రికార్డులు అన్‌బ్రేకబుల్‌గా ఉండిపోయాయి. ఇలాంటి కొన్నిసార్లు పెద్ద పెద్ద జట్ల పేరు మీద కాకుండా చిన్న చిన్న జట్ల పేరు మీద ఉంటున్నాయి. అలాంటి రికార్డుల్లో 300కుపైగా పరుగులతో విజయం సాధించడం. ఈ లీస్ట్‌లో జింబాంబ్వే లాంటి చిన్న జట్టు ఉంది. కానీ ఐసీసీ ర్యాంకుల్లో టాప్‌లో ఉన్న జట్లు లేకపోవడం క్రికెట్‌లో ఉన్న మజాను తెలియజేస్తోంది.  

వన్డే క్రికెట్‌లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం 342 పరుగులతో గెలిచిందే ఉంది. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో కేవలం 5 జట్లు మాత్రమే 300 కంటే ఎక్కువ పరుగులతో విజయం సాధించాయి. భారత్ వన్డే క్రికెట్‌లో రెండుసార్లు 300 కంటే ఎక్కువ పరుగులతో గెలిచింది. జింబాబ్వే కూడా ఒకసారి ఇలాంటి ఘనత సాధించింది, దాని గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా 5 అతిపెద్ద విజయాల గురించి తెలుసుకుందాం. ఇందులో చాలా ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి.    

వన్డే క్రికెట్ చరిత్రలో 5 అతిపెద్ద విజయాలు  

1. ఇంగ్లాండ్ - 342 పరుగుల తేడాతో విజయం     

వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇంగ్లాండ్ పేరు మీద ఉంది. ఇంగ్లాండ్ సెప్టెంబర్ 7, 2025న సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాపై 342 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. 

2. భారత్ - 317 పరుగుల తేడాతో విజయం  

భారత్ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. జనవరి 15, 2023న తిరువనంతపురంలో శ్రీలంకపై టీమ్ ఇండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

3. ఆస్ట్రేలియా - 309 పరుగుల తేడాతో విజయం   

వన్డే క్రికెట్ చరిత్రలో మూడో అతిపెద్ద విజయం ఆస్ట్రేలియా పేరు మీద ఉంది. ఆస్ట్రేలియా అక్టోబర్ 25, 2023న ఢిల్లీలో నెదర్లాండ్స్‌పై 309 పరుగుల తేడాతో గెలిచింది.     

4. జింబాబ్వే - 304 పరుగుల తేడాతో విజయం      

జింబాబ్వే వన్డే క్రికెట్ చరిత్రలో నాల్గో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వే జూన్ 26, 2023న హరారేలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాపై 304 పరుగుల తేడాతో విజయం సాధించింది.

5. భారత్ - 302 పరుగుల తేడాతో విజయం      

వన్డే క్రికెట్ చరిత్రలో ఐదో అతిపెద్ద విజయం కూడా భారత్ పేరు మీద ఉంది. నవంబర్ 2, 2023న వాంఖడేలో శ్రీలంకపై భారత్ 302 పరుగుల తేడాతో గెలిచింది.    

వన్డే క్రికెట్ చరిత్ర 54 సంవత్సరాల నాటిది. ఈ వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకు కేవలం 5 దేశాలు మాత్రమే ఒక మ్యాచ్‌లో 300 కంటే ఎక్కువ పరుగులతో విజయం సాధించాయి. ఇలాంటి ఘనతను రెండుసార్లు సాధించిన ఏకైక జట్టు టీమ్ ఇండియా. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ వంటి పెద్ద జట్లు ఈ ఘనత సాధించలేకపోయాయి, అయితే జింబాబ్వే వంటి చిన్న జట్టు ఈ ఘనతను సాధించింది. 

Frequently Asked Questions

వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఏది?

వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇంగ్లాండ్ పేరు మీద ఉంది. సెప్టెంబర్ 7, 2025న దక్షిణాఫ్రికాపై 342 పరుగుల తేడాతో గెలిచింది.

300 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఎన్ని జట్లు గెలిచాయి?

వన్డే క్రికెట్ చరిత్రలో కేవలం 5 జట్లు మాత్రమే 300 కంటే ఎక్కువ పరుగులతో విజయం సాధించాయి. భారత్ ఈ ఘనతను రెండుసార్లు సాధించింది.

భారత్ వన్డే క్రికెట్ చరిత్రలో 300 కంటే ఎక్కువ పరుగులతో ఎప్పుడు గెలిచింది?

భారత్ జనవరి 15, 2023న శ్రీలంకపై 317 పరుగుల తేడాతో, మరియు నవంబర్ 2, 2023న శ్రీలంకపై 302 పరుగుల తేడాతో గెలిచింది.

జింబాబ్వే వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం సాధించిందా?

అవును, జింబాబ్వే జూన్ 26, 2023న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాపై 304 పరుగుల తేడాతో గెలిచి, వన్డే క్రికెట్ చరిత్రలో నాల్గవ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Advertisement

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget