అన్వేషించండి

IND vs PAK: ఆ క్షణం విరాట్‌ కళ్లలోకి చూస్తే..! ఒక బంతికి 7 షాట్లు చెప్పాడన్న యాష్‌

IND vs PAK: విరాట్‌ కోహ్లీని రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రశంసించాడు. గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై ఆడుతున్నప్పుడు అతడు వేరే గ్రహం నుంచి వచ్చినట్టు అనిపించిందన్నాడు.

IND vs PAK, ODI Worldcup 2023: 


టీమ్‌ఇండియా కింగ్‌ విరాట్‌ కోహ్లీపై రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై ఆడుతున్నప్పుడు అతడు వేరే గ్రహం నుంచి వచ్చినట్టు అనిపించిందన్నాడు. ఆఖరి బంతిని ఆడేందుకు తనకు ఏడు ఆప్షన్లు ఇచ్చాడని వెల్లడించాడు. విరాట్‌ గురించి యాష్‌ మాట్లాడిన వీడియోను ఐసీసీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఈ ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరుగుతోంది. అక్టోబర్‌-నవంబర్లో మొత్తం 46 రోజులు పాటు మ్యాచులు జరుగుతాయి. ఇందుకోసం  పది వేదికలను సిద్ధం చేశారు. మొత్తం 48 మ్యాచులు జరుగుతాయి. సాధారణంగా ఏడాది ముందే షెడ్యూలు విడుదల చేసే ఐసీసీ ఈసారి వంద రోజుల ముందు చేసింది. ఈ సందర్భంగా గత ప్రపంచకప్‌లు, అందులోని బెస్ట్‌ ఇన్నింగ్సులు, క్యాచులు, మూమెంట్స్‌, బౌలింగ్‌పై ఆటగాళ్లు, మాజీలతో మాట్లాడిస్తోంది.

వన్డే ప్రపంచకప్‌ ప్రచారంలో భాగంగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ గురించి అశ్విన్‌తో ఐసీసీ మాట్లాడించింది. 'మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలోకి ప్రవేశించగానే ఉద్వేగం కట్టలు తెంచుకుంది. అభిమానులు ఊగిపోతున్నారు. పరిస్థితులు ఉద్విగ్నంగా మారిపోయాయి. అలాంటి వాతావరణాన్ని నేనప్పటి వరకు చూడలేదు. నేను విరాట్‌ కోహ్లీని చూడగానే అతడి కళ్లు ఇతర గ్రహం నుంచి వచ్చిన వ్యక్తిలా కనిపించాయి' అని యాష్‌ చెప్పాడు.

కఠినమైన మెల్‌బోర్న్‌ వికెట్‌పై పాకిస్థాన్ ఆ మ్యాచులో 159/8 స్కోర్‌ చేసింది. ఛేదనలో టీమ్‌ఇండియా 31 పరుగులే నాలుగు కీలకమైన వికెట్లు చేజార్చుకుంది. కానీ విరాట్‌ కోహ్లీ వన్‌ మ్యాన్‌ ఆర్మీలా పోరాడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా దినేశ్ కార్తీక్‌ పెవిలియన్ చేరాడు. దాంతో మిగిలిన ఒక బంతికే రెండు రన్స్‌ చేయాలి. అప్పుడు క్రీజులోకి వచ్చిన తనకు విరాట్‌ కోహ్లీ కొన్ని సలహాలు ఇచ్చాడని యాష్ పేర్కొన్నాడు.

'నేను క్రీజులోకి వచ్చిన వెంటనే ఆఖరి బంతిని ఆడేందుకు విరాట్‌ కోహ్లీ ఏడు ఆప్షన్లు ఇచ్చాడు. ఆ మ్యాచ్ గెలిపించేందుకు అతడు టెరిఫిక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు' అని అశ్విన్‌ ప్రశంసించాడు. ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ విరాట్‌ ఇలాంటి ప్రదర్శనే చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అక్టోబర్‌ 15, ఆదివారం అహ్మదాబాద్‌లోని మొతేరాలో భారత్‌, పాక్‌ తలపడుతున్నాయి. ఈ స్టేడియంలో లక్షా పదివేల మంది ప్రత్యక్షంగా మ్యాచును వీక్షించగలరు. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్‌ మొదలవుతుంది.

అక్టోబర్‌ 15న జరిగే భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచుపై ఇంట్రెస్టు పెరుగుతోంది. నగరంలోని హోటళ్లలో అక్టోబర్‌ 13 నుంచి 16 మధ్య బుక్సింగ్‌ జరుగుతున్నాయి. మ్యాచులు జరిగే రోజుల్లో హోటల్‌ గదులన్నీ బుక్‌ అవుతాయని హోటల్‌ ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.అంతర్జాతీయ క్రికెట్‌ బృందాలు, అభిమానుల, స్పాన్సర్ల నుంచి హోటల్‌ గదుల బుకింగ్‌పై ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. వీవీఐపీఎలకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయని సమాచారం.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget