అన్వేషించండి

T20 WC: భారత్-పాక్ మ్యాచ్ టికెట్లకు ఫుల్ డిమాండ్- 50 రెట్లు అధిక ధరలకు అమ్మకాలు

టీ20 వరల్డ్‌కప్‌ 2022లో భారత్, పాకిస్థాన్ జట్లు అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో తలపడనున్నాయి.

IND vs PAK 2022: ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2022 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 16న జరుగుతుంది. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఆస్ట్రేలియా మీడియా అందిస్తున్న వివరాల ప్రకారం చాలా మంది అభిమానులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్లాక్ మార్కెట్‌ దందా బాగా పెరిగిపోయిందని మీడియా ఆరోపిస్తోంది. టికెట్లు 50 రెట్లు ఎక్కువ ధరలకు  విక్రయిస్తున్నారని కథనాలు ప్రచురిస్తోంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది టికెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని పేర్కొది. 

సోషల్ మీడియా ద్వారా టికెట్ల బ్లాక్ మార్కెటింగ్

ఆస్ట్రేలియన్ మీడియా నివేదికల ప్రజలు సోషల్ మీడియా ద్వారా టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనున్నాయి. అధికారికంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు జరిగినప్పుడు ఐదు నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడైపోయాయి. 

'అధికారికంగా అలాంటి ఫిర్యాదులేవీ అందలేదు'

టీ20 ప్రపంచ కప్ 2022 మీడియా మేనేజర్ మాక్స్ అబాట్ మాట్లాడుతూ.. బ్లాక్‌ దందాపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెబుతున్నారు. అలాంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం టికెట్లకు చాలా డిమాండ్ ఉందని ఆయన అంగీకరించారు. ఏదో ఒక విధంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నేరుగా చూడాలని చాలా మంది ఆశిస్తున్నారు. అందుకే వాళ్లంతా వేర్వేరు దారుల్లో టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లాక్‌లో ఎంత ఇచ్చైనా కొనేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే బ్లాక్‌ దందా నడిపేవాళ్లు టికెట్‌ రేట్లను 50 రెట్లు పెంచి అమ్ముతున్నారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Embed widget