అన్వేషించండి

KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్

Formula E race : కేటీఆర్‌కు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందించారు. సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్నారు.

ED again issued notices to KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. మొదట జారీ చేసిన నోటీసుల ప్రకారం ఆయన మంగళవారం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు రావాల్సి ఉన్నందున సమయం కావాలని లేఖ రాశారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు కేటీఆర్‌కు నిరాశ కలిగించింది. కేసులు, అరెస్టుల విషయంలో ఎలాంటి ఈరట లభించకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ీ సారి మరింత సమయం ఇచ్చింది. పదహారో తేదీన హాజరు కావాలని సూచించింది. 

ఈ కేసులో ఏ టుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుుమార్, ఏ త్రీగా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ ఉన్నతాధికారి బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వారు కూడా విచారణకు హాజరు కాలేదు. తమకు సమయం కావాలని కోరారు. దాంతో వారికీ మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని ప్రశ్నించిన తర్వాతనే కేటీఆర్ ను ప్రశ్నించాలని ఈడీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఏసీబీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. తొమ్మిదో తేదీన వారి ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది ఈ సారి కారణాలు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే అరెస్టు చేసేందుకు  ఇప్పుడు ఏసీబీకి ఎలాంటి అడ్డంకులు లేవు. 

మరో వైపు ఈ అంశంపై కేటీఆర్ పార్టీ నేతలతో కేటీఆర్ విస్తృతంగా చర్చిస్తున్నారు . న్యాయపరమైన పోరాటం సాగించాలా లేకపోతే రాజకీయంగానే తేల్చుకోవాలా  అన్న అంశంపై ఆయన అభిప్రాయాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. న్యాయపరంగా ముందుకు వెళ్లాలని అనుకుంటే ఆయన ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి హైకోర్టులోనే డివిజన్ బెంచ్ కు వెళ్లడం, లేదా సుప్రీంకోర్టు కు వెళ్లడం . దీనిపై న్యాయనిపుణులతో కూడా కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. 

న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించారు. సత్యంకోసం తన పోరాటం సాగుతుందన్నారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తాను, న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం త్వరలో ప్రపంచం కూడా చూస్తుందన్నారు.  

 

 నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి పెద్ద ఎత్తున నేతలు తరలి వస్తున్నారు.  వారితో పార్టీ వ్యవహారాలపై కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. తర్వాత ఏసీబీ, ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నదానిపై నిపుణులతో చర్చిస్తున్నారు.  అవి వేసే అడుగులకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్నదానిపై బీఆర్ఎస్ వ్యూహకర్తలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
Allu Arjun: అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!
అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!

వీడియోలు

Allu Arjun 42 New Rules Viral Video | బన్నీతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయా.? వైరల్ వీడియోలో నిజమెంత.? | ABP Desam
Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
Allu Arjun: అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!
అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Hydra Latest News: కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!
కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!
Sumanth: సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
Embed widget