అన్వేషించండి

Ravindra Jadeja Press Conference: జడేజా ప్రెస్ కాన్ఫరెన్స్ వివాదం - మెల్‌బోర్న్‌లో మ్యాచ్ రద్దు, షాక్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా

Ind Vs Aus Test Series: భారత క్రికెటర్ జడేజా అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఆసీస్ మీడియా అత్యుత్సాహంతో వ్యవహరించడంతో దానికి భారత టీమ్ మేనేజ్మెంట్ దీటుగా బదులిచ్చింది. 

Cricket News: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కారణంగా ఒక మ్యాచ్ రద్దైనట్లు తెలుస్తోంది. నిజానికి ఈ వివాదంతో అతనికి ఏమాత్రం సంబంధం లేకపోయినా, అతని పేరు తీస్తున్నట్లుగా టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంటున్నారు. మెల్ బోర్న్‌లో ఇటీవల మీడియాతో జడేజా సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చాడు. అయితే ఆ తర్వాత అతను సడెన్ గా సమావేశం నుంచి వెళ్లి పోవడంతోనే గొడవ ప్రారంభమైందని పలు కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా హిందీలో అతను సమాధానం ఇవ్వడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారినట్లు తెలుస్తోంది. అయితే మీడియా సమావేశంలో ఇంగ్లీషులో మాట్లాడాలని ఆసీస్ మీడియా కోరగా, జడేజా తిరస్కరించిటనట్లుగా కంగారూ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే దీన్ని టీమిండియా మేనేజ్మెంట్ ఖండిస్తోంది. 

అసలేమైందంటే..?
మీడియా సమావేశంలో కొంతమంది భారత జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలను హిందీలో అడిగారు. దానికి సమాధానంగా జడేజా కూడా హిందీలోనే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత తనకు పని ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది. అయితే తమకు తగినంత సమయం కేటాయించలేదని ఆసీస్ మీడియా ఆరోపించింది. దీనిపై కాస్త వివాదం చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం. అయితే జడేజాకు మద్దతుగా టీమ్ మేనేజ్మెంట్ నిలిచింది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాటు చేసిన మీడియా మ్యాచ్ కూడా రద్దయినట్లు తెలుస్తోంది. 

ఆదివారం మ్యాచ్ రద్దు..
మెల్‌బోర్న్‌లోని మైదానంలో ఇరు జట్ల జర్నలిస్టులకు మధ్య క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ఫ్రెండ్లీ టీ20 మ్యాచ్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన భాతర ట్రావెలింగ్ జర్నలిస్టులు వైదొలగడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా షాకయ్యింది. ఇక జడేజాపై ఆరోపణలు చేసిన క్రమంలోనే ఈ మ్యాచ్ నుంచి భారత జర్నలిస్టులు వైదొలిగారని, దీని వెనకాల టీమిండియా మీడియా మేనేజర్ ఉన్నట్లు ఆసీస్ మీడియా ఆరోపిస్తోంది. ఇక భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా, తొలి టెస్టును భారత్ 295 పరుగులతో, రెండో టెస్టును ఆసీస్ 10 వికెట్లతో గెలుపొందాయి. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక సిరీస్‌లో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. నాలుగో టెస్టు ఈ నెల 26న బాక్సింగ్ డే నాడు మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభమవుతుంది. మూడో టెస్టులో జట్టులో చోటు దక్కించుకున్న జడేజా సత్తా చాటాడు. 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు ఫాలో ఆన్ తప్పించుకోవడంతో కీలక భూమిక పోషించాడు. 

Also Read: U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..

వీడియోలు

Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Mysore: ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
New Year South OTT Releases: 'ఎకో' నుంచి 'మోగ్లీ' వరకూ... ఈ వారం ఓటీటీలో సౌత్ సినిమాల సందడి - ఎందులో ఏవి స్ట్రీమింగ్‌ అవుతాయంటే?
'ఎకో' నుంచి 'మోగ్లీ' వరకూ... ఈ వారం ఓటీటీలో సౌత్ సినిమాల సందడి - ఎందులో ఏవి స్ట్రీమింగ్‌ అవుతాయంటే?
Beauty Movie OTT : 3 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ నిర్మించిన 'బ్యూటీ'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
3 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ నిర్మించిన 'బ్యూటీ'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Hottest Place on Earth : భూమిపై అత్యంత ప్రమాదకరమైన వేడి ప్రాంతం ఇదే.. 49 డిగ్రీల వేడితో పాటు విష వాయువులు కూడా
భూమిపై అత్యంత వేడి ప్రదేశం ఇదే.. అక్కడ చలి ఎప్పుడూ ఉండదట, విషపూరితమైనది కూడా
Embed widget