అన్వేషించండి

IND vs BAN 1st Test: అశ్విన్‌, కుల్‌దీప్‌ అదరహో - టీమ్ఇండియా 404 ఆలౌట్‌

IND vs BAN 1st Test: ఛటోగ్రామ్‌ టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 404 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అశ్విన్‌ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

IND vs BAN 1st Test:

ఛటోగ్రామ్‌ టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 404 పరుగులకు ఆలౌటైంది. 278/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు, గురువారం రాహుల్‌ సేన బ్యాటింగ్ ఆరంభించింది. 82 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ మరో 4 పరుగులే జోడించి ఔటయ్యాడు. త్రుటిలో సెంచరీ మిస్సయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ (58; 113 బంతుల్లో 2x4, 2x6) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (40; 114 బంతుల్లో 5x4) సమయోచిత స్కోరుతో విలువైన భాగస్వామ్యం అందించాడు.

యాష్‌, కుల్దీప్‌ అద్భుతం

రెండోరోజు శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ చేస్తాడని అంతా భావించారు. అయితే ఇబాదత్‌ హుస్సేన్‌ అతడిని బౌల్డ్‌ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసిందంటే అందుకు అశ్విన్‌, కుల్‌దీప్‌ భాగస్వామ్యమే కారణం. వీరిద్దరూ బంగ్లా బౌలర్లను తెలివిగా అడ్డుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు 200 బంతుల్లో 87 పరుగులు సాధించారు. కఠినమైన బంతుల్ని చక్కగా డిఫెండ్‌ చేశారు. సింగిల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేశారు. దాంతో లంచ్‌ టైమ్‌కు భారత్‌ 348/7తో నిలిచింది. ఆ తర్వాత యాష్ హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. రెండు భారీ సిక్సర్లు బాదిన అతడు 91 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టేశాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో మెహదీ హసన్‌ 131.2వ బంతిని  ఆడబోయి స్టంపౌట్‌ అయ్యాడు. ఆఖర్లో ఉమేశ్‌ యాదవ్‌ (15*)తో కలిసి కుల్‌దీప్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. హాఫ్‌ సెంచరీ ముందు అతడిని తైజుల్‌ ఇస్లామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ ముగిసింది.

Also Read: ప్రపంచ కుబేరుల్లో మస్క్‌ ఇప్పుడు నంబర్‌.2 - నంబర్‌.1 ఎవరంటే?

Also Read: మరోసారి వడ్డీ రేటు పెంచిన యూఎస్‌ ఫెడ్, అయితే ఈసారి కాస్త ఊరట

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget