అన్వేషించండి

Spirituality: భార్య భర్త కాళ్ళు ఎందుకు పట్టాలి- శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర లక్ష్మీదేవి ఎందుకు కూర్చుంటుంది!

Spirituality: సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుంది...దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు చెబుతారు పండితులు..

Sri Maha vishnu lakshmi: ఆధునిక యుగం, హడావుడి జీవితం..అందరూ యాంత్రికంగా మారిపోయారు. కాసుల వేటలో పడి కుటుంబవిలువలు, పద్ధతులు కొందరు పూర్తిగా మర్చిపోయినా ఇప్పటికీ వాటిని పాటించేవారు అక్కడక్కడా ఉన్నారు. వాటిలో ఒకటి భర్త కాళ్లు ఒత్తడం. ఇది ఆధిపత్యానికి నిదర్శనం అని అనుకుంటే పొరపాటే.....పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఉంటే స్వామివారి పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి. శేషతల్పంపై స్వామివారి ప్రతి ఫొటోలోనూ అమ్మవారు అయ్యవారి పాదాల దగ్గరే కూర్చుని కనిపిస్తుంది. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుంది... ఇంట్లో  ఆనందానికి, ఐశ్వర్యానికి సంబంధించి నిగూఢ అర్థం ఉందని చెబుతారు పండితులు

మహాలక్ష్మైచ విద్మహే  
విష్ణుపత్న్యైచ ధీమహి 
తన్నోలక్ష్మీ ప్రచోదయాత్

Also Read: తిరుప్పావై అంటే ఏంటి, 30 రోజులు పాడే పాశురాల ప్రత్యేకత ఏంటి!

హిందూ మతంలో లక్ష్మి దేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్న వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. అన్నింటా విజయం సిద్ధిస్తుంది. ఇక శ్రీ మహావిష్ణువు గురించి చెప్పుకోవాలంటే విశ్వమంతా ఉండేవాడే విష్ణువు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్థాలున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. "యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు. అంటే విశ్వానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు కాళ్ల దగ్గర సంపద అధిదేవతగా భావించే లక్ష్మీదేవి ఉంటుంది. 

ఓసారి నారదుడు...శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వెళ్లినప్పుడు...స్వామివారు నిద్రలో ఉన్నారని చూసి అక్కడే వేచి ఉండడం సముచితంగా భావిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి భర్త పాదాల దగ్గర కూర్చుని ఉండటాన్ని చూసి..ఆయన మనసులో  ప్రశ్న ఉదయించింది. అమ్మ ఎప్పుడూ శ్రీహరి పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుందని..తనలో తాను ఆగలేక ఈ ప్రశ్న లక్ష్మీదేవిని అడిగాడు. 

Also Read: డిసెంబరు 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం, ఈ నెలరోజుల బ్రహ్మ ముహూర్తం చాలా ప్రత్యేకం!
"పురుషులకు కాళ్ళ వేలినుంచి మోకాళ్ళ వరకు ఉన్న భాగం శనిది .. స్త్రీల వేళ్ళ కొనలనుంచి అరచేయి వరకు ఉన్న భాగం శుక్రుడిది. భార్య..భర్త కాళ్లు పట్టడం ద్వారా శనిపై శుక్రుడి ప్రభావం పడి శని ప్రభావం తగ్గుతుంది. ఆ ఇల్లు సకల సంపదలకు నిలయగా మారుతుంది. అన్యోన్య దాంపత్యం,ప్రశాంతత లభిస్తుందని చెబుతారు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల  చెడు ప్రభావాలను నివారించడంతో పాటు, సంపద కూడా సిద్ధిస్తుంది. 

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

 2023 కన్యాారాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget