అన్వేషించండి

Puja Niyam: మధ్యాహ్నం పూజ ఎందుకు చేయకూడదు?

Puja Niyam: మధ్యాహ్న సమయంలో దేవాలయాల తలుపులు మూసేయడం స‌ర్వ‌సాధార‌ణం. మ‌న ఇంట్లో కూడా మధ్యాహ్నం పూట పూజలు చేయరు. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది ఏమిటో మీకు తెలుసా?

Puja Niyam: హిందూ గ్రంధాలు పూజకు సంబంధించి అనేక నియమాలను రూపొందించాయి. ఆ నియమాలలో ఒకటి మధ్యాహ్నం పూట దేవుడిని పూజించకూడద‌ని చెబుతోంది. ఈ నియమాన్ని పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని పేర్కొన్నారు. మధ్యాహ్న సమయంలో భగవంతుడిని ఎందుకు పూజించకూడదో తెలుసుకుందాం.

పూజ ప్రాముఖ్యత
హిందూ సంస్కృతి, సంప్ర‌దాయంలో, రోజువారీ దినచర్యలో ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ప్రతిరోజూ పూజ చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని, తమ జీవితాల్లో ముందుకు సాగేందుకు ప్రేర‌ణ పొందుతామ‌ని ప్రజలు నమ్ముతారు.

రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం

పూజకు సరైన సమయం
తెల్లవారుజామున పూజకు ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరం, మనస్సు రెండూ స్వచ్ఛంగా ఉంటాయి. ఇది భగవంతుని ఆరాధనలో మన దృష్టిని, భక్తిని కేంద్రీకరించడానికి అనుమతిస్తుంది. అందువ‌ల్ల ఈ సమయంలో పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది.

సమయం ప్రయోజనం
మన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టినప్పుడల్లా శుభ ముహూర్తం కోసం చూస్తాం. సరైన సమయంలో చేసే పూజలను భ‌గ‌వంతుడు స్వీకరిస్తాడనేది దాని వెనుక కారణం. అంటే ఇతర సమయాల్లో చేసే పూజల వల్ల మనకు ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆ ప్రార్థనలను భ‌గ‌వంతుడు అంగీకరించదు. ఇత‌ర స‌మ‌యాల్లో మనం చేసే ప్రార్థన లేదా పూజలను భ‌గ‌వంతుడు ఎలా అంగీకరించడో మధ్యాహ్న సమయం పూజ‌కు కూడా అదే ఫ‌లితం వ‌ర్తిస్తుంది.

పూజకు ఐదు శుభ ముహూర్తాలు
రోజుకు కనీసం ఐదుసార్లు భగవంతుడిని పూజించాలని పెద్ద‌లు చెబుతారు. తెల్ల‌వారుజామున‌ 4.30 నుంచి 5 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో తొలిపూజ‌, ఉదయం 9 గంటలకు రెండో పూజ, మధ్యాహ్నం 12 గంటల వరకు మూడో పూజ, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య నాల్గవ పూజ, రాత్రి 9 గంట‌ల‌కు ముందు ఐదవ పూజ చేయాలి.

మధ్యాహ్నం పూజలు లేవు
మధ్యాహ్న పూజ చేసినా ఫలితం ఉండదని, ఆ సమయంలో పూజించినా ఫలితం దక్కదని అంటారు. దీనికి కారణం మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య భ‌గ‌వంతుడు విశ్రాంతి తీసుకునే సమయం. ఈ సమయంలో చేసే పూజను ఆయ‌న్ను అంగీకరించడు. ఈ సమయాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు, ఇది పూర్వీకుల కాలం. అందుకే భ‌గ‌వంతుడు ఈ పూజను లేదా ప్రార్థనను అంగీకరించడు.

పూర్వీకులకు (వారి పూర్వీకుల ప్రకారం వివిధ వ్యక్తులు & ప్రదేశాలు) నైవేద్యాలు సమర్పించే నారాయణ సమయం కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు పూజకు దూరంగా ఉండాలని గ్రంధాలు చెబుతున్నాయి. మీరు సాయంత్రం 5 గంటల తర్వాత దీపం వెలిగించి పూజ చేయవచ్చు. ఇంతకు ముందు రోజుల్లో రోజుకి 2 లేదా 3 సార్లు పూజ చేసేవారు. కానీ ఇప్పుడు అందరూ తమ రోజువారీ వ్య‌వ‌హారాల్లో బిజీ షెడ్యూల్ వల్ల ఉదయం పూజ‌కే పరిమితమయ్యారు.

పూజ చేయడానికి ఉత్తమ సమయం

రోజులో ఐదు సార్లు పూజ చేయాలని వేదం సూచించింది
తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంట‌ల‌ మధ్య బ్రాహ్మీ ముహూర్తంలో తొలిపూజ‌
అనంతరం ఉదయం 9 గంటలకు రెండ‌వ‌ పూజ,
మధ్యాహ్నం 12:00 గంటలకు మధ్యాహ్న పూజ. ఆ తర్వాత మీరు భ‌గ‌వంతుడికి విశ్రాంతి ఇవ్వాలి.
సాయంత్రం 4:30 నుండి 6:00 గంటల మధ్య మళ్లీ సంధ్య పూజ
అనంతరం రాత్రి 9:00 గంటలకు శయన పూజ చేసి భగవంతుడిని నిద్రపుచ్చాలి.

Also Read : చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

ప్రస్తుత జీవన విధానం మనలో చాలామందిని రోజుకు ఐదుసార్లు పూజలు చేసేందుకు అనుమ‌తించ‌డం లేదు కాబట్టి, భగవంతుని అనుగ్రహం కోసం కనీసం రోజుకు రెండుసార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పూజ చేయడం మంచిది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Happy Friendship Day 2026: స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ఆధ్యాత్మిక స్నేహ శ్లోకాలు, అర్థాలు!
స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ఆధ్యాత్మిక స్నేహ శ్లోకాలు, అర్థాలు!
Spiritual Energy : జ్యోతిర్లింగ దర్శనం తర్వాత అనారోగ్యానికి గురవుతున్నారా? దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం!
జ్యోతిర్లింగ దర్శనం తర్వాత అనారోగ్యానికి గురవుతున్నారా? దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget