అన్వేషించండి

YSRCP Politics : విపక్షాలు కూటములు కట్టినా సంక్షేమమే ఆయుధం - ఎన్నికలకు వ్యూహం ఖరారు చేసుకున్న వైఎస్ఆర్‌సీపీ ?

విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా సంక్షేమమే గెలిపిస్తుందని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు నమ్మకంతో ఉన్నారు. సంక్షేమాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.


YSRCP Politics :  వైఎస్ఆర్‌సీపీలో మేధోమధనం ప్రారంభం అయ్యింది. ప్రతిపక్షాల పై ఎదురు దాడి చేస్తూనే వ్యూహత్మకంగా వ్యవహరించాలని నాయకత్వం భావిస్తోంది .ఇందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకునేందుకు నియోజకవర్గాల వారీగా ఉన్నపరిస్దితులను అగ్ర నాయకులు ఆరా తీస్తున్నారు.  ఇప్పటికే జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు  మెదలు పెట్టారు.అటు ప్రతిపక్ష పార్టీలు ఎకం కావాలని నిర్ణయం దాదాపుగా ఖారారు అయింది. వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. 

పవన్ - చంద్రబాబు భేటీ తర్వాత మారిపోయిన రాజకీయాలు !

ఏపీలో ఏడాదిన్నర ముందుగానే ఎన్నికల సందడి మెుదలైంది.ఇప్పటికే ఎన్నికలకు సంబందించిన అంశాలు పై ప్రదాన పార్టీలు అన్ని సమాయత్తం అవుతున్నాయి. విశాఖ పట్టణం  ఎయిర్ పోర్ట్ ఘటన తరువాత రాజకీయాల సమీకరణాలు కూడా మారిపోయాయి.ఇప్పటి వరకు జనసేన, బీజేపి పొత్తులో ఉన్న విషయం బహిరంగమే. అయితే విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన తరువాత ప్రతిపక్ష పార్టీలన్నీ జనసేన అదినేతకు మద్దతు ఇచ్చాయి.కాంగ్రెస్ తో పాటుగా వామపక్షాలు,టీడీపీ కూడ జనసేనకు సపోర్ట్ గా , వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు చేశాయి .అంతే కాదు టీడీపీ అదినేత చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి  జనసేన అదినేత తో సమావేశం అయ్యారు .దీంతో రాజకీయాలు ఒక్క సారిగా మారిపోయాయి.

టీడీపీ, జనసేనలను ధీటుగా తిప్పికొట్టేలా వైఎస్ఆర్‌సీపీ ఎదురుదాడి !

ప్రస్తుత రాజకీయ పరిణామాల్ని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు గమనిస్తున్నారు.  తాము ముందు నుండి చెబుతున్న విధంగా జనసేన, టీడీపీ వేర్వేరు కాదని రాజకీయంగా ఎకం అయ్యి,పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నారని వైసీపీ విమర్శలు ప్రారంభించింది.  అదే స్దాయిలో టీడీపీ నేతలు కూడ వైసీపీ కి కౌంటర్ ఇచ్చారు.  ఆంధ్రప్రదేశ్ లో జనసేన,టీడీపీ కీలకం..బీజేపికి కేంద్రంలో పట్టు ఉన్నప్పటికి ఏపీలో రాజకీయంగా ప్రభావితం చేసే పరిస్దితి లేకపోవటంతో, వామపక్షాలను కలుపుకొని టీడీపీ, జనసేన ఎన్నికలకు వెళ్లేందుకు రూట్ క్లియర్ అయ్యిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.  వైసీపీ కూడ తన రూట్ మ్యాప్ ను రెడీ చేసుకుటోంది.  జనసేనను టార్గెట్ చేసి ఇప్పటికే సీఎం జగన్ మెదలుగొని వైసీపీ నేతలంతా రాజకీయ విమర్శలకు తెరతీశారు. 

సంక్షే పథకాలనే హైలెట్ చేసి ప్రజల్లోకి వెళ్లాలనే వ్యూహం !

ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలపై కూడా జగన్ దృష్టి పెట్టారు. విపక్ష పార్టీలు  కలసి పోటీ చేస్తే ప్రబావం ఎలా ఉంటుంది, వైసీపీ ఎదుర్కోవాల్సిన విషయలు పై జగన్ ప్రత్యేకంగా నేతలతో మాట్లాడుతున్నారు.  రాజదాని అంశం, పోలవరం అంశాలు, తెర మీద కనిపిస్తున్నా ,ఎన్నికల్లో వీటి ప్రభావం తక్కువగా ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.  దీంతో సంక్షేమం పైనే జగన్ సర్కార్ మెదటి నుండి ఆదారపడి,ఇ చ్చిన హామిలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రోడ్లు కూడ బాగు చేయలేని పరిస్దితుల్లో జగన్ ప్రభుత్వం పాలన సాగిస్తుందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే వీటిని కూడ జగన్ అంతగా పట్టించుకోవటం లేదు. 

అసమ్మతికి తావు లేకుండా అవసరమైతే పార్టీ నేతల సస్పెండ్ ! 

ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా పార్టి పటిష్టత, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పని తీరు, ఇంచార్జ్ ల పరిస్దితులు పైనే జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారని పార్టి నాయకులు చెబుతున్నారు. పార్టి కేంద్ర కార్యాలయం నుండి ఎమ్మెల్యేలు,ఇంఛార్జులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు వెళుతున్నాయి. నియోజకవర్గంలో అసమ్మతికి తావులేకుండా అవసరం అయితే నాయకులను కూడ సస్పెండ్ చేసి, పార్టిలో క్రమశిక్షణకు ప్రాదాన్యత ఇస్తున్నామనే సందేశాన్ని కూడా ఇప్పటికే క్యాడర్ కు పంపారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు
ఆగస్టు 3 వరకు గాంధీ భవన్‌కు రావొద్దు, ఎవరికీ అపాయింట్‌మెంట్స్ ఇవ్వొద్దు: నేతలకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
West Bengal Politics: బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget