అన్వేషించండి

Chandrababu Delhi Tour : చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో రాజకీయం కూడా ఉందా ? బీజేపీతో మరో విడత చర్చలుంటాయా ?

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై చర్చిస్తారా ? తెలంగాణలో టీడీపీ ఏం చేయబోతోంది ?

 

Chandrababu Delhi Tour :  ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల గల్లంతుతో పాటు దొంగ ఓట్లను చేర్చిన అంశంపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 28వ తేదన రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్బీఐ రూపొందించిన రూ. వంద వెండి నాణెన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో కుటుంబసభ్యులందరితో పాల్గొంటారు. ఆ తర్వాత ఈసీని కలుస్తారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో ఉంటూండటంతో రాష్ట్ర రాజకీయాలపై కొన్ని కీలక చర్చలు నిర్వహించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

బీజేపీతో కలిసి పని చేయడంపై మరోసారి చర్చిస్తారా ? 

గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు, అమిత్ షాలను కలిశారు. అయితే అది అనధికారిక సమావేశం. ఆ సమావేశానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. కలిశామని అధికారికంగా కూడా ఎప్పుడూ చంద్రబాబు చెప్పలేదు. కానీ ఆ తర్వాత ఏపీ రాజకీయాలు కొంత మేర మారుతున్నాయి. బీజేపీ పెద్దలు ఏపీలో పెట్టిన రెండు బహింగసభల్లో వైఎస్ఆర్‌సీపీపై విమర్సలు గుప్పించారు.  కానీ టీడీపీ  నేతలు మాత్రం.. చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించడం ప్రారంభించారు. ఇటీవల చంద్రబాబు..  కేంద్రానికి , రాష్ట్రపతికి ఏడు పేజీల లేఖ రాశారు. అందులో ఏపీ ప్రభుత్వం మతి స్థిమితం లేని పాలన వల్ల రాష్ట్రం నష్టపోతోందని.. తనపైనా పదే పదే హత్యాయత్నాలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. తాను లేఖలో పేర్కొన్న ప్రతీ అంశానికి డాక్యుమెంట్లు జత చేశారు. కేంద్రం నుంచి ఈ లేఖ విషయంలో స్పందనను చంద్రబాబు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణ ఎన్నికల విషయంలోనూ బీజేపీ పెద్దలు చర్చిస్తారా ? 

తెలంగాణ రాజకీయం కూడా బీజేపీకి కీలకంగా ఉంది.  తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో బీజేపీ ఆగ్రనాయకత్వం కూడా టీడీపీతో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు హస్తిన టూర్‌ ప్రోగ్రామ్‌ ఉన్నట్లుగా  చెబుతున్నారు. తెలంగాణలో  బీజేపీ ఇటీవలి కాలంలో మళ్లీ వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. దీంతో పొత్తుల ద్వారా తెర ముందుకు రావాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ వంటి చోట్ల టీడీపీతో పొత్తు ఉపయోగకరంగా ఉంటుందని  బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఈ విషయంపై రెండు వర్గాలు చర్చలు జరిపితే ఏపీ విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

వైసీపీకి బీజేపీ దూరం జరిగితేనే ఏపీలో  చాన్స్ 

 కవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తరచూ పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీతో మైత్రీ బంధం బలపడినా బీజేపీ వైఖరిపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో జనసేనాని కూడా బీజేపీ అగ్రనాయకత్వాన్ని పొత్తులకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.  వైసీపీతో బీజేపీ సాన్నిహిత్యమే ఇప్పుడు పొత్తులకు ఆటంకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ అక్రమాలపై చర్యలు తీసుకుంటే..  వైసీపీకి దూరం జరిగినట్లే టీడీపీ భావిస్తుంది.   బీజేపీకి పలు బిల్లుల అంశంలో టీడీపీ ఎటువంటి షరతులు లేకుండా సపోర్ట్‌ చేసింది. ఆ పార్టీ అగ్రనేతలు చంద్రబాబు స్వయంగా మాట్లాడటంతో ఆయన కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలోనూ పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget