అన్వేషించండి

Modi Tour Matters : వైసీపీ రెడ్ కార్పెట్ - టీఆర్ఎస్ రెడ్ సిగ్నల్ ! మోదీ టూర్‌పై టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ విభిన్న విధానాలెందుకు ?

మోదీ పర్యటన ఏపీలో సజావుగా సాగినా తెలంగాణలో మాత్రం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. అడ్డుకుంటామని తెలంగాణ సంఘాలు ప్రకటించాయి.

Modi Tour Matters :    ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. ఉదయం విశాఖలో... సాయంత్రం రామగుండంలో ఉంటారు. ఒకే కార్యక్రమంలో పలు అభివద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ రెండు పర్యటనలూ అధికారికమే. కానీ రాజకీయం కూడా ఉంది. బీజేపీ రాజకీయాల సంగతి పక్కన పెడితే మోదీని రెండు తెలుగు రాష్ట్రాలు రిసీవ్ చేసుకుంటున్న విధానంలోనే స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఏపీలో అధికార పార్టీ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతోంది. కానీ తెలంగాణలో మాత్రం సమరానికి సై అంటోంది. కనీస ఏర్పాట్లు కూడా చేయడం లేదు. 

ఏపీలో మోదీ కోసం వైఎస్ఆర్‌సీపీ హడావుడి !

తెలుగుదేశం పార్టీ హయాలంో చివరి ఏడాదిలో ప్రధాని హోదాలో మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారంటే.. అలజడి రేగేది. ఆ రోజుల్లో ఉద్రిక్త పరిస్థితులు అలా ఉండేవి. విభజన సమస్యలపై అప్పుడూ ఇప్పుడూ మార్పు లేదు. నిజం చెప్పాలంటే.. చాలా సమస్యలు లాగే ఉండిపోయాయి. కానీ ఇప్పుడు అధికార పార్టీ మాత్రం మోదీ మన రాష్ట్రానికి రావడమే మహద్బాగ్యం అన్నట్లుగా  ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం స్వయంగా బహిరంగసభ నిర్వహిస్తోంది. రాజకీయాలకు అతీతమైన సభ అని... రాష్ట్రానికి మోదీ కొన్ని వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు. రాజకీయాలకు అతీతమైన సభ కోసం మూడు లక్షల మందిని సమీకరించి.. మోదీ వద్ద మార్కులు పొందడానికి వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొంత మంది మాట్లాడుతున్నా.. వారిని పోలీసులు అణిచి వేస్తున్నారు. 

తెలంగాణ మోదీ పర్యటనపై టీఆర్ఎస్ చిటపటలు !

విశాఖ నుంచి సాయంత్రం సమయంలో రామగుండం చేరుకునే ప్రధాని మోదీకి .. టీఆర్ఎస్ తరపున తెలంగాణ ఎలాంటి ఏర్పాట్లు లేవు. అసలు మోదీ పర్యటనను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. స్వయంగా కేసీఆర్ కూడా ఆయనకు స్వాగతం చెప్పందుకు సిద్ధంగా లేరు. ఆయన ఢిల్లీ వెళ్లిపోతారన్న ప్రచారం జరిగింది.  ఇప్పటికే కేసీఆర్ ను.. ప్రధాని మోదీ ప్రాపర్‌గా పిలవలేదని టీఆక్ఎస్ వాదిస్తోంది. కారణం ఏదైనా ఇప్పుడు రామగుండంలో మోదీ పర్యటన పూర్తి స్థాయిలో ఏకపక్షంగా జరుగుతోంది.  బీజేపీ నేతలు మాత్రమే ఏర్పాట్లు చూసుకుంటున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం పర్యటనను అడ్డుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. మోదీ తెలంగాణకు ఇవ్వాల్సినవి ఇచ్చి రావాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దీంతో మోదీ పర్యటన రోజు ఉద్రిక్తతలు ఖాయంగా కనిపిస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాల భిన్న వైఖరి ఎందుకు ?

విభజన సమస్యలు రెండు రాష్ట్రాల్లోనూ అపరిష్కతంగా ఉన్నాయి. ఇదే ఎజెండా అయితే రెండు రాష్ట్రాలు ప్రధాని్ మోదీని నలదీయాలి. కానీ తెలంగాణలో మాత్రం ఆయనకు సెగ తగలే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు ఇలా పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నది ఊహకు అందని విషయం.  టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ మధ్య మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. కానీ.. బీజేపీపై పోరాటం విషయంలో మాత్రం వారు ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. బీజేపీని వైసీపీ సమర్థిస్తోంది..బహుశా.. ఏపీలో ఆ పార్టీ తమకు ధ్రెట్ కాదని భావిస్తూ ఉండవచ్చు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget