అన్వేషించండి

Siddipeta News: ప్రధాని మోడీ, బండి సంజయ్ లను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు- బీజేపీ నేత ఫైర్

Siddipeta News: ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హుస్నాబాద్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

Siddipeta News: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ప్రధాని మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, మాజీ హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము కూడా మంత్రి కేటీఆర్ ను పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడాడని, ఆయన తండ్రి కేసీఆర్ లాగా తాగొచ్చి మాట్లాడుతున్నాడని, డ్రగ్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడని అనవచ్చని... కానీ అది తమ సంస్కారం కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తన సోదరి కవిత వ్యవహారంపై మాట్లాడకుండా, అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకుండా ఏదో నోటికి వచ్చినట్లు కేటీఆర్ మాట్లాడాడన్నారు. ప్రధాని మోడీ, బండి సంజయ్ లను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని, వారు కూడా కేటీఆర్ లాగే ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తులని గుర్తు చేశారు. 

నిన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని తమ బీజేపీ కార్యకర్తలు అడ్డు కోవడానికి కారణమేంటో మంత్రి కేటీఆర్ అడిగితే స్థానిక ఎమ్మెల్యే తెలియదని చెప్పడం, ఆయన సోయిలేని తనానికి నిదర్శనమని అన్నారు. అలాగే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మంత్రి కేటీఆర్ ధోరణిని వ్యతిరేకిస్తూ.. ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్న చిన్న చూపును ఎత్తి చూపడానికే బస్సు ముందుకు వెళ్లారన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ బండి సంజయ్ వందల కోట్ల నిధులు తీసుకువచ్చారని, అసలు రాష్ట్రంలోనీ ప్రతి గ్రామంలో జరుగుతున్న పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి హుస్నాబాద్ ప్రాంతంలో జరగలేదని, కావాలంటే అక్కడికి వెళ్లి చూసి రావడానికి తాము సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మూడు బస్సులు పెట్టి ప్రతిపక్ష నాయకులను, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పాత్రికేయలను తీసుకెళ్లడానికి తాము సిద్ధమని ప్రకటించారు. ఏం చేశారని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కానీ బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు తీసుకుంటున్నారని.. ఆ లిస్టు తన దగ్గర ఉందని పేర్కొన్నారు. చివరకు నిన్నటి బహిరంగ సభకు కూడా ఉపాధి హామీ కూలీలను, మహిళలను బెదిరించి తీసుకువచ్చారని ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడానికి నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ఇంకా పూర్తికాలేని ప్రాజెక్టును పూర్తయిందని ఎలా చెప్తున్నారనీ, పూర్తి అయితే తాము సంతోషిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కుయుక్తులు మాట్లాడిన రాబోయే కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని జోస్యం చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
Sonam Wangchuk vs Anna Hazare: వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
Chandrababu Naidu Cases: పేకమేడల్లా కూలుతున్న బాబుపై కేసులు - వైసీపీ లీగల్ డిఫెన్స్ ఎందుకు ఫెయిలైంది? భవిష్యత్తులో తిరగదోడటం సాధ్యమేనా?
పేకమేడల్లా కూలుతున్న బాబుపై కేసులు - వైసీపీ లీగల్ డిఫెన్స్ ఎందుకు ఫెయిలైంది? భవిష్యత్తులో తిరగదోడటం సాధ్యమేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget