అన్వేషించండి

AP Rajyasabha Seats : ఏపీలో రాజ్యసభ చాన్స్ ఆ నలుగురికే ! అలీ పేరేది ?

వైఎస్ఆర్‌సీపీలో రాజ్యసభ అభ్యర్థులు ఖరారయినట్లుగా తెలుస్తోంది. రెండు బీసీ, ఒకటి రెడ్డి, మరొకటి ఉత్తరాది వ్యాపారవేత్తకు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అలీ పేరు వినిపించడం లేదు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. జూన్ పదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగింటిలో ఒకరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. మిగతా ముగ్గురు బీజేపీ ఎంపీలు.  అయితే ఈ నాలుగు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. దీంతో ఆశావహులు ఎవరు అన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది తమకు అవకాశం దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. సామాజిక సమీకరణాలలు స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలనుకుంటున్నారు. అయితే పారిశ్రామిక వేత్తల నుంచి ఆయనపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

విజయసాయిరెడ్డికి కొనసాగింపు !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే విజయసాయిరెడ్డికి కూడా క్లారిటీ వచ్చిందంటున్నారు. ఇటీవల విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గిందన్న ప్రచారం జరిగింది. అయితే హఠాత్తుగా ఆయనకు పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలను కోఆర్డినేట్ చేసుకునే పదవి ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డికి మళ్లీ ప్రాధాన్యం పెరిగిందని ఆయన రాజ్యసభ స్థానానికీ ఢోకా లేదని చెబుతున్నారు. 

మిగతా మూడు సీట్లు ఎవరికి ?

విజయసాయిరెడ్డికికి పోగా మిగిలిన వాటిలో  రెండు సీట్లను బీసీలకు కేటాయిస్తారని చెబుతున్నారు. రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నా  నెల్లూరు కు చెందిన టీడీపీ బీసీ నేత బీద మస్తాన్ రావు, కాంగ్రెస్ నుండి  వైఎస్ఆర్‌సీపీలో చేరిన  మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి లకు రాజ్య సభ సీట్లు దక్కకున్నట్టు చెబుతున్నారు.  వీరిలో కిల్లి కృపారాణి ఉత్తరాంధ్ర కు చెందిన కళింగ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన నేత. 

మరొకటి అదానీ  ఫ్యామిలీకి.. మరి అలీ సంగతేంటి ? 

ఇక మిగిలిన సీటు ను వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుటుంబానికి కేటాయిస్తున్నట్టు సమాచారం.అదానీ భార్య ప్రీతి .లేదా కుమారుడు జీత్ లలో ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.అదే జరిగితే దేశంలోని ఇద్దరు ప్రముఖ వ్యాపార వేత్తలకు ఏపీ నుండి రాజ్యసభ సీట్లు దక్కినట్టు అవుతుంది. గతంలో అంబానీ సిఫార్సు మేరకు వ్యాపారవేత్త పరిమల్ నత్వానీ కి వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఇటీవల సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన సీఎం జగన్‌ను కూడా కలిశారు. కానీ ఇప్పుడు ఆయన పేరు రేసులో వెనుకబడింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Revanth Reddy Greater Election Strategy: మూడు ఒకే సారి కాదు..విడివిడిగా ఎన్నికలు - గ్రేటర్ కార్పొరేషన్లలో పట్టు కోసం రేవంత్ మాస్టర్ ప్లాన్
మూడు ఒకే సారి కాదు..విడివిడిగా ఎన్నికలు - గ్రేటర్ కార్పొరేషన్లలో పట్టు కోసం రేవంత్ మాస్టర్ ప్లాన్
YSRCP strategic mistake: నిలకడ లేని విధానాలతో తగ్గిపోతున్న విశ్వసనీయత - వైఎస్ఆర్‌సీపీ సలహాదారులు విఫలమవుతున్నారా?
నిలకడ లేని విధానాలతో తగ్గిపోతున్న విశ్వసనీయత - వైఎస్ఆర్‌సీపీ సలహాదారులు విఫలమవుతున్నారా?

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
AP Cabinet decisions: పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పరిశ్రమలకు కేటాయించిన భూములు 22A నుంచి తొలగింపు -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
Movie Ticket Rates : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
IAF Wing Commander commits suicide: చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
చత్తీస్‌ఘడ్‌లో వింగ్ కమాండ్ ఆత్మహత్య - భార్యతో గొడవలే కారణమా?
IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
Embed widget