అన్వేషించండి

KCR North Tours : ఉత్తరాదిలో కేసీఆర్ "ఓదార్పు యాత్ర" - ఇదే జాతీయ రాజకీయ వ్యూహమా ?

అమరులైన సైనికులు, రైతులకు గతంలో కేసీఆర్ ఆర్థిక ఆర్థిక సాయం ప్రకటించారు. వాటిని అంద జేసేందుకు కేసీఆర్ రాష్ట్రాలు పర్యటించే అవకాశం కనిపిస్తోంది.

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) జార్ఖండ్ వెళ్లి అక్కడ పుల్వామా ( Pulwama Attack ) దాడిలో చనిపోయిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ నుంచి  రాంచీ వెళ్లి ఝార్ఖండ్ సీఎం ( Jharkhand CM ) హేమంత్ సోరేన్ తో కలిసి, వారి అధికారిక నివాసం లో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్ కు చెందిన ఇద్దరు  అమర జవాన్ల కుటుంబాలకు చేస్తారు. చైనా సైనికులతో  జరిగిన ఘర్షణ లో కల్నల్ సంతోష్ బాబు ( Santosh Babu ) వీర మరణం చెందారు.   గల్వాన్ ఘటనలో చనిపోయిన వారికి కేసీఆర్ 2020 జూన్ 19వ తేదీన కుటుంబానికి  రూ. ఐదు కోట్ల సాయాన్ని కేసీఆర్ ఇచ్చారు.  సంతోష్ బాబు కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు.. ఆయన భార్యకు.. గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇచ్చారు. 

ఆ ఘటనలో మరణించిన మరో 19 మంది సైనికులకు తలా పది లక్షల సాయం ప్రకటించారు.  అయితే కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీకి ప్రకటించిన అన్ని సౌకర్యాలు ఇచ్చేశారు కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన జవాన్లకు ప్రకటించిన సాయాన్ని ఇంత వరకూ పంపిణీ చేయలేదు. అయితే ఇప్పుడు ఇవ్వాలని నిర్ణయించారు. ముందుగా జార్ఖండ్‌తో ప్రారంభిస్తారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు  జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రకటించిన ప్రకారం మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసిఆర్ చర్యలు చేపడతారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే  ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ( Farmar Families )  ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. టికాయత్ ( Rakesh Tikait ) నేతృత్వంలోని రైతు సంఘంతో మాట్లాడి అందరికీ పంపిణీ చేస్తామని అప్పట్లో ప్రకటించారు.  కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలో రాకేష్ టికాయత్ కూడా కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమంలో చనిపోయిన రైతుల జాబితాను కేసీఆర్ అడిగి ఉంటారని భావిస్తున్నారు. ఇలా  కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సాయానికి అర్హులైన వారి జాబితాలను ఖరారు చేసుకుని కేసీఆర్ ఆయా రాష్ట్రాలకు వెళ్లి పంపిణీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఓ రకంగా ఇది ఓదార్పు యాత్ర( Odarpu Yatra )  తరహా రాజకీయమని అంచనా వేస్తున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఉత్తరాదిలో విస్తృతంగా పర్యటించానుకుంటున్నారు. అలా పర్యటించడానికి ఈ ఓదార్పు యాత్ర తరహా రాజకీయం సరిగ్గా సూటవుతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆర్థిక సాయం చెక్కులతో  ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉందని అనుకోవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati YCP Strategy: పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Tamil Nadu Elections 2026: పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?

వీడియోలు

Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Embed widget