అన్వేషించండి

Common capital issue : మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని - జేడీ లక్ష్మినారాయణ డిమాండ్

Andhra News : హైదరాబాద్ ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. తాజాగా జేడీ లక్ష్మినారాయణ కూడా అదే డిమాండ్ వినిపించారు.

Hyderabad  Common capital Demand : విభజన చట్టంలో భాగంగా పదేళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ పదేళ్ల సమయం జూన్ రెండో తేదీతో ముగుస్తుంది. అందుకే హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఏపీ వర్గాల నుంచి వస్తోంది . తాజాగా  సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-5ను ప్రస్తావిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. 

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని సెక్షన్-5 చెబుతోందని వెల్లడించారు. కానీ ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోనందున, మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని కోరారు. ఆ మేరకు భారత రాష్ట్రపతి ప్రత్యేకమైన ఆర్డినెన్స్ జారీ చేయాలని వీవీ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.                                       

 

రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం  ఏర్పడింది  ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి వచ్చేసి ఏపీలో అమరావతి రాజధానిని ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని నిర్మాణాలు ప్రారంభించారు. ట్రాన్సిట్ భవనాలు నిర్మించుకున్నారు. ప్రస్తుతం పాలన అంతా అమరావతి గానే సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లో  మాత్రం ఇప్పటికీ అమరావతి రాజధానే. అయితే  2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలపడంతో అమరావతి రాజధాని అంశం అగమ్యగోచరంగా మారింది. చట్టపరమైన సమస్యలతో మూడు రాజధానులు వైసీపీ ఏర్పాటు చేయలేకపోయింది. కనీసం అమరావతిని రాజధానిగా గుర్తించడానికి కూడా సిద్దపడటం లేదు. దీంతో గందరగోళంగా మారింది. 

ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట వైసీపీ నేతలే ఉమ్మడి రాజధానిని పొడిగించాలన్న డిమాండ్ వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ డిమాండ్ వినిపించారు. తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు జేడీ లక్ష్మినారాయణ మాత్రమే ఈ డిమాండ్ వినపిిస్తున్నారు. నిజానికి ఉమ్మడి రాజధాని అన్న పేరే కానీ ఏపీ వ్యవహారాలు ఏమీ హైదరాబాద్ నుంచి జరగడం లేదు. ఆ ప్రివిలేజ్ ఎప్పుడూ ఏపీ వాడుకోలేదు. కొన్ని  భవనాలు తప్ప ఏవీ ప్రభుత్వ ఆధీనంలో లేవు. ఆ భవనాలను వాడుకున్నది కూడా తక్కువే. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu visits Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
IND vs PAK Weather Report: భారత్-పాకిస్తాన్ ఫైనల్ లో వర్షం వస్తే రూల్స్ ఏంటి? దుబాయ్ వెదర్ ఎలా ఉంది
భారత్-పాకిస్తాన్ ఫైనల్ లో వర్షం వస్తే రూల్స్ ఏంటి? దుబాయ్ వెదర్ ఎలా ఉంది
Rishab Shetty: నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు - 'కాంతార చాప్టర్ 1' సీన్స్‌పై రిషభ్ శెట్టి రియాక్షన్
నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు - 'కాంతార చాప్టర్ 1' సీన్స్‌పై రిషభ్ శెట్టి రియాక్షన్
Advertisement

వీడియోలు

India vs Pakistan Asia Cup 2025 Final | నేడే ఆసియా కప్ ఫైనల్
Asia Cup Final India vs Pakistan | ఇండియా, పాక్ మ‌ధ్య మ‌రో కాంట్ర‌వ‌ర్సీ
India vs Pakistan Final Revange Asia Cup 2025 | ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ!
Salman Agha on Shake Hand Controversy | Asia Cup Final 2025 | భారత్ తో మ్యాచ్ అంటే ఒత్తిడే
Vijay Karur Stampede News | కరూర్ లో ఘోర విషాదం..విజయ్ సభలో 30మంది మృతి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu visits Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రప్పిస్తామని ధీమా
IND vs PAK Weather Report: భారత్-పాకిస్తాన్ ఫైనల్ లో వర్షం వస్తే రూల్స్ ఏంటి? దుబాయ్ వెదర్ ఎలా ఉంది
భారత్-పాకిస్తాన్ ఫైనల్ లో వర్షం వస్తే రూల్స్ ఏంటి? దుబాయ్ వెదర్ ఎలా ఉంది
Rishab Shetty: నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు - 'కాంతార చాప్టర్ 1' సీన్స్‌పై రిషభ్ శెట్టి రియాక్షన్
నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు - 'కాంతార చాప్టర్ 1' సీన్స్‌పై రిషభ్ శెట్టి రియాక్షన్
Bathukammakunta Lake: చెత్తకుప్ప నుండి జాతీయస్దాయికి బతుకమ్మకుంట చెరువు వైభవం.. హైడ్రాకు ప్రేరణగా ఎలా నిలిచింది..?
చెత్తకుప్ప నుండి జాతీయస్దాయికి బతుకమ్మకుంట వైభవం.. హైడ్రాకు ప్రేరణగా ఎలా నిలిచింది..?
Asia cup final Ind vs Pak live streaming Free: భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఉచితంగా ఇలా చూసేయండి
భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఉచితంగా ఇలా చూసేయండి
Jupally Krishna Rao: బతుకమ్మ సంబరాలు- బైక్ ర్యాలీలో బుల్లెట్ బైక్స్‌పై ప్రత్యేక ఆకర్షణగా మహిళలు
బతుకమ్మ సంబరాలు- బైక్ ర్యాలీలో బుల్లెట్ బైక్స్‌పై ప్రత్యేక ఆకర్షణగా మహిళలు
India vs Pakistan Final: 18 ఏళ్లుగా ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించని భారత్.. నేటి ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా?
18 ఏళ్లుగా ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించని భారత్.. నేటి ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా?
Embed widget