అన్వేషించండి

Puttaparthi News: అనంతలో చంద్రబాబు షాడో టీం టూర్‌- పల్లెపై నెగటివ్‌ ఫీడ్‌బ్యాక్- బీసీ అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట!

Puttaparthi News: నియోజకవర్గాల్లో చంద్రబాబు షాడో టీంలు తిరుగుతున్నాయి. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అభ్యర్థుల పనితీరు ఎలా ఉంది అన్నది ఎప్పటికప్పుడు అధినేతకు చేరవేస్తున్నాయి. 

Puttaparthi News: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ(YSRCP), ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం(Telugu Desam Party) అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి. ఈసారి ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) పట్టుదలగా ఉన్నారు. జిల్లాల వారీగా చంద్రబాబు షాడో బృందం చక్కర్లు కొడుతోంది. ఆయా జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అభ్యర్థుల పనితీరు ఎలా ఉంది అన్నది ఎప్పటికప్పుడు అధినేత చంద్రబాబుకు చేరవేస్తున్నారు. 

మంత్రిగా పని చేసిన పల్లె

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గం(Puttaparthi Constituency) ఇన్చార్జిగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొనసాగుతున్నారు. పుట్టపర్తి నుంచి రెండు దఫాలుగా పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి(Palle Raghunatha Reddy) పని చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా కొనసాగుతూ వచ్చారు. 

అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులతో చేటు

2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి పై మాజీ మంత్రి పల్లె ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పల్లె రఘునాథ్ రెడ్డికి నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కొన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా కమ్మ,బోయ,బలిజ,వడ్డెర వర్గాలు పల్లె రఘునాథ్ రెడ్డికి సహకరించకడం లేదని టాక్. అందుకే పరిస్థితి వచ్చిందని చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసిపి మండల నాయకులకు ఆయన సహకరించి ఆదుకున్నారనే ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నేతలు కార్యకర్తల కన్నా ప్రతిపక్ష నేతలనే ఎక్కువగా చూసుకునేవారని అభిప్రాయపడుతోంది కేడర్. 

బీసీకి ఇచ్చే అవకాశం

ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇదే అంశంపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం మాత్రం అయన కొడలు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారము. బిసి సామాజిక వర్గాలలో సమర్థుడైన అభ్యర్థి కొసం కూడా వెతుకుతున్నారు. ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

వైసీపీ నేతలు కూడా రఘునాథ రెడ్డి పోటీలో ఉంటే వెరీ హ్యాపీ అంటున్నారట. పల్లే అభ్యర్థి అయితే భారీ అధిక్యతతో గెలుస్తామని కూడా చెప్పుకుంటున్నారు. మొత్తం మీదా అచార్యులుగా సుదీర్ఘ కాలము పని చేసి రాజకీయాలలోకి వచ్చిన పల్లెకు అయన శిష్యులే ఈ సారి ప్రత్యర్థులు అయ్యేలా ఉన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget