అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: నిజామాబాద్లో స్పీకర్ పోచారం సందడి, రయ్ రయ్మంటూ బుల్లెట్ సవారీ - జనం కేరింతలు
నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో ఓ పత్రిక ఆధ్వర్యంలో జరిగిన "ఆటో షో" ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
![నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో ఓ పత్రిక ఆధ్వర్యంలో జరిగిన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/21/9189ece42ad732ff74a58110b2e7b0b41669015194896234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లెట్ నడుపుతున్న స్పీకర్ పోచారం
1/5
![నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/21/357e91984753f517f13b627933821161cdefb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు.
2/5
![కలెక్టరేట్ గ్రౌండ్లో ఓ పత్రిక ఆధ్వర్యంలో జరిగిన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/21/c538bbeeecc65a83213a75fb9f80b490dc9bc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కలెక్టరేట్ గ్రౌండ్లో ఓ పత్రిక ఆధ్వర్యంలో జరిగిన "ఆటో షో" ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
3/5
![పోచారం శ్రీనివాస రెడ్డి బుల్లెట్ బైక్ ను నడిపి అందరిలో హుషారు కలిగించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/21/457963e01d3453ab69c57c454b6ba2003b08a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పోచారం శ్రీనివాస రెడ్డి బుల్లెట్ బైక్ ను నడిపి అందరిలో హుషారు కలిగించారు.
4/5
![నిజామాబాద్ నగరంలోని వాహనదారుల కోసం కొత్త మోడల్స్ తో ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/21/fbd5d3a021a705e856de68abe8fac640260fa.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నిజామాబాద్ నగరంలోని వాహనదారుల కోసం కొత్త మోడల్స్ తో ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.
5/5
![ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ముఖ్యంగా యువకులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని గుర్తు చేశారు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా చుట్టుపక్కల గమనించాలని సూచించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/21/dbe470c1709715fdef19181611c513828a3cf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ముఖ్యంగా యువకులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని గుర్తు చేశారు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా చుట్టుపక్కల గమనించాలని సూచించారు.
Published at : 21 Nov 2022 12:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement