అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
సామాన్యులతో కలిసి భోజనం- రోడ్డు పక్కన మొక్కజొన్న తింటూ ఆశ్చర్యపరిచిన సీతక్క
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పర్యటించిన మంత్రి సీతక్క పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్యులతో కలిసి భోజనం చేశారు. రోడ్డు పక్కనే మొక్క జొన్న కంకులను కొని తిన్నారు.
![కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పర్యటించిన మంత్రి సీతక్క పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్యులతో కలిసి భోజనం చేశారు. రోడ్డు పక్కనే మొక్క జొన్న కంకులను కొని తిన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/2ba20f9c4759606e247a29b79b9035e21704944953756215_original.png?impolicy=abp_cdn&imwidth=720)
సామాన్యులతో కలిసి భోజనం- రోడ్డు పక్కన మొక్కజొన్న తింటూ ఆశ్చర్యపరిచిన సీతక్క
1/15
![ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, కడెం, మార్లవాయిలో పర్యటించిన సీతక్క](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/f27413443214bdb7ac57728cb89d5b773c2cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, కడెం, మార్లవాయిలో పర్యటించిన సీతక్క
2/15
![ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్ మాట్ కాలువను ఎమ్మేల్యే వెడ్మ బోజ్జుతో కలిసి పరిశీలించారు. కడెం, ఖానాపూర్ రైతులకు సదర్ మాట్ కాలువ ద్వారా సాగు నీరు అందిస్తామన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/83cbfd581fe5d8213a7b97e480a609b238c64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్ మాట్ కాలువను ఎమ్మేల్యే వెడ్మ బోజ్జుతో కలిసి పరిశీలించారు. కడెం, ఖానాపూర్ రైతులకు సదర్ మాట్ కాలువ ద్వారా సాగు నీరు అందిస్తామన్నారు.
3/15
![నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి సీతక్క.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వరద గేట్లను ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించి ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్ ను ప్రాజెక్టు స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/79f0dc7bce2a50deacb05d072298148a5b52f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి సీతక్క.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వరద గేట్లను ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించి ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్ ను ప్రాజెక్టు స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
4/15
![మార్లవాయిలో 18 లక్షల వ్యయంతో హైమన్ డార్ఫ్ మ్యూజియం ప్రారంభించిన మంత్రి సీతక్క](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/f5ec46d42c293c24a7a70fa405dda679e2651.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మార్లవాయిలో 18 లక్షల వ్యయంతో హైమన్ డార్ఫ్ మ్యూజియం ప్రారంభించిన మంత్రి సీతక్క
5/15
![డార్ఫ్ స్పూర్తితో ఆదివాసీల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/ee782d44454f1c6c4aae1b7046a567a24a04b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డార్ఫ్ స్పూర్తితో ఆదివాసీల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
6/15
![కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామంలో బుధవారం రాత్రి ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల 37వ వర్ధంతి సందర్భంగా డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/b2230a7f06136540e20f5f94138573f63e7b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామంలో బుధవారం రాత్రి ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల 37వ వర్ధంతి సందర్భంగా డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
7/15
![అడవి బిడ్డల జీవన స్థితిగతులను మార్చి వారి అభివృద్ధి కోసం జీవితాన్ని ధారపోసి ఆదివాసుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన మానవత మూర్తులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతులు అని మంత్రి సీతక్క అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/f74d551ea3accbec4b7d70bd3a5ef16a953bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అడవి బిడ్డల జీవన స్థితిగతులను మార్చి వారి అభివృద్ధి కోసం జీవితాన్ని ధారపోసి ఆదివాసుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన మానవత మూర్తులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతులు అని మంత్రి సీతక్క అన్నారు.
8/15
![నాలుగు జిల్లాల కలెక్టర్లు అభివృద్ధి పనుల కోసం నివేదికలు సిద్ధం చేయాలని కోరారు. జిల్లాలోని చారిత్రాత్మకమైన జోడేఘాట్, మార్లవాయి గ్రామాలను ప్రత్యేక గుర్తింపు కల్పించి అభివృద్ధి చేస్తామని చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/bdd3e8c4b7f30a37cd89dc1c86ccbdf155d7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాలుగు జిల్లాల కలెక్టర్లు అభివృద్ధి పనుల కోసం నివేదికలు సిద్ధం చేయాలని కోరారు. జిల్లాలోని చారిత్రాత్మకమైన జోడేఘాట్, మార్లవాయి గ్రామాలను ప్రత్యేక గుర్తింపు కల్పించి అభివృద్ధి చేస్తామని చెప్పారు.
9/15
![మార్లవాయి గ్రామస్తులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. పలువురు ఆదివాసి గిరిజన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/1364b60cf8a7401eceb93d0fe028590fa862b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మార్లవాయి గ్రామస్తులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. పలువురు ఆదివాసి గిరిజన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.
10/15
![ఆదివాసీల అభివృద్ధి కోసం ఆనాడు హైమన్ డార్ఫ్ చేసిన కృషి ఫలితంగా నేటికీ ఆదివాసీలకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/d1389ec98f44577d7715c6d93c0905633767c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆదివాసీల అభివృద్ధి కోసం ఆనాడు హైమన్ డార్ఫ్ చేసిన కృషి ఫలితంగా నేటికీ ఆదివాసీలకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.
11/15
![గ్రామ పటేల్ ఇంటి ఆవరణలో నేలపై కూర్చొని ఆదివాసులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/5a1fc228344774dc61ac15801ce2872eecea6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్రామ పటేల్ ఇంటి ఆవరణలో నేలపై కూర్చొని ఆదివాసులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
12/15
![ఆదివాసీల సాంప్రదాయ రీతిలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మహిళతో ముచ్చటిస్తూ సహపంక్తి భోజనం చేశారు. మార్లవాయి గ్రామస్తులు చేసిన వంటకాలు చాలా రుచికరంగా ఉన్నాయన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/390944f390cd7251c4efa72386f4de78a3882.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆదివాసీల సాంప్రదాయ రీతిలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మహిళతో ముచ్చటిస్తూ సహపంక్తి భోజనం చేశారు. మార్లవాయి గ్రామస్తులు చేసిన వంటకాలు చాలా రుచికరంగా ఉన్నాయన్నారు.
13/15
![అందరూ సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తనతోపాటు అర్ధరాత్రి వరకు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆపై జైనూర్ మండలంలోని కాశిపటేల్ గూడలో నిరుపేద ఆదివాసీలకు చలి దుప్పట్లను పంపిణీ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/cf2fa2fe9f8d81c95dd7832fe8641b3631ed3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందరూ సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తనతోపాటు అర్ధరాత్రి వరకు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆపై జైనూర్ మండలంలోని కాశిపటేల్ గూడలో నిరుపేద ఆదివాసీలకు చలి దుప్పట్లను పంపిణీ చేశారు.
14/15
![ఈ టూర్లో మంత్రి సీతక్కతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు, ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యామ్ నాయక్ స్థానిక ఆదివాసులు పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/2ffb2dcf31de2b897a9d324e1fc82abc4920c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ టూర్లో మంత్రి సీతక్కతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు, ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యామ్ నాయక్ స్థానిక ఆదివాసులు పాల్గొన్నారు.
15/15
![నిర్మల్ జిల్లాలోని కడెం నుంచి మార్లవాయికి వెళుతున్న క్రమంలో దారిలో ఉడుంపూర్ వద్ద ఆగి మొక్కజొన్న అమ్ముకుంటున్న రైతు వద్ద ఆగి కంకులను కొనుక్కొని తిన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/67447d96b1005e3d801be1170a696b6fc2956.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిర్మల్ జిల్లాలోని కడెం నుంచి మార్లవాయికి వెళుతున్న క్రమంలో దారిలో ఉడుంపూర్ వద్ద ఆగి మొక్కజొన్న అమ్ముకుంటున్న రైతు వద్ద ఆగి కంకులను కొనుక్కొని తిన్నారు.
Published at : 11 Jan 2024 09:19 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement