అన్వేషించండి
Nirmal District News: ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది- రైతులకు భరోసా ఇచ్చిన నిర్మల్ జిల్లా కలెక్టర్
Nirmal District News: నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఖానాపూర్ మార్కెట్యార్డ్లో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు.
ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది- రైతులకు భరోసా ఇచ్చిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
1/7

నిర్మల్ జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఖానాపూర్ మార్కెట్యార్డ్లో తడిసిన ధాన్యాన్ని గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి పరిశీలించారు.
2/7

స్థానిక రైతులతో, అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. వరి రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Published at : 22 May 2025 04:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















