అన్వేషించండి
InPics: లార్డ్స్ టెస్టులో టీమిండియా ఘన విజయం... కోహ్లీ సేన సంబరాలు
టీమిండియా
1/7

ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్లో భారత్ బోణి కొట్టింది. లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
2/7

టీమిండియా.. ఐదు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వారం క్రితం నాటింగ్హామ్ వేదికగా ముగిసిన తొలి టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు వర్షం కారణంగా డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
Published at : 17 Aug 2021 12:46 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















