అన్వేషించండి
Wayanad Tragedy: వయనాడ్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూశారా, ABP దేశం ఎక్స్క్లూజివ్ ఫొటోలు
Kerala: వయనాడ్లో ప్రకృతి ప్రకోపం సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పట్లో ప్రజలు కోలుకునేలా లేరు. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. రోడ్లు ఎక్కడికక్కడ చీలిపోయాయి.
వయనాడ్లో ప్రకృతి ప్రకోపం సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పట్లో ప్రజలు కోలుకునేలా లేరు. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. రోడ్లు ఎక్కడికక్కడ చీలిపోయాయి.
1/8

వయనాడ్ విధ్వంసంలో మృతుల సంఖ్య 358కి పెరిగింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 300 మంది గల్లంతైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉన్నారన్న అనుమానంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
2/8

వయనాడ్లో పరిస్థితులపై ABP దేశం గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తోంది. మందక్కై, చూరల్మల్ ప్రాంతాల్లో ఇళ్లు ఇలా బురదలో చిక్కుకున్నాయి. వరద ప్రవాహాన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల అయితే అసలు అక్కడ ఇళ్లు ఉన్న దాఖలాలు కూడా లేకుండా చేసింది ఈ విపత్తు.
Published at : 03 Aug 2024 06:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















