అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం జరుపుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్, సీఎం హాజరైతే... తెలంగాణలో రాజ్భవన్లో వేడుకలు జరిగాయి.
![తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం జరుపుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్, సీఎం హాజరైతే... తెలంగాణలో రాజ్భవన్లో వేడుకలు జరిగాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/a4e2f062f62e57c4afead81ca0db8c5a1674710620107215_original.png?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
1/7
![రాజ్భవన్లో జాతీయ జెండా ఎగరవేశారు గవర్నర్ తమిళిసై](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/06647cc1f5b91713d09d21866aab7f8264316.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాజ్భవన్లో జాతీయ జెండా ఎగరవేశారు గవర్నర్ తమిళిసై
2/7
![74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/dacfd79c7528911b58768b8b4511795442800.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
3/7
![74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా చార్మినార్ దగ్గర డీఎస్పీ స్కూల్స్ నిర్వహించిన హెరిటేజ్ వాక్ (చార్మినార్ నుండి ఫలాక్ నుమా ప్యాలస్ వరకు) కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/f9e5ddc4f580c9b88e88f957340f02c99886f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా చార్మినార్ దగ్గర డీఎస్పీ స్కూల్స్ నిర్వహించిన హెరిటేజ్ వాక్ (చార్మినార్ నుండి ఫలాక్ నుమా ప్యాలస్ వరకు) కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి
4/7
![విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/ab9f3a1da7ff6c10842c2dd3a3d5f77efa5d7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు
5/7
![మంగళగిరిలో జరిగిన గణతంత్య్ర వేడుకల్లో జనసేన అధినేత పవన్ పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/c0a40b75c15c2b561f3550f62a0a3a2613e61.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మంగళగిరిలో జరిగిన గణతంత్య్ర వేడుకల్లో జనసేన అధినేత పవన్ పాల్గొన్నారు.
6/7
![హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు అధ్యక్షుడు బండి సంజయ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/fc5e9de855879843d68631e90191315bcc3f0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు అధ్యక్షుడు బండి సంజయ్
7/7
![ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హైదారాబాద్ లోని కోకాపేట్ లోని తన నివాస సముదాయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/ecc18077711b85bae50dc0248176d1b78ab7d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హైదారాబాద్ లోని కోకాపేట్ లోని తన నివాస సముదాయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.
Published at : 26 Jan 2023 10:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement