అన్వేషించండి
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం జరుపుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్, సీఎం హాజరైతే... తెలంగాణలో రాజ్భవన్లో వేడుకలు జరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
1/7

రాజ్భవన్లో జాతీయ జెండా ఎగరవేశారు గవర్నర్ తమిళిసై
2/7

74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
3/7

74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా చార్మినార్ దగ్గర డీఎస్పీ స్కూల్స్ నిర్వహించిన హెరిటేజ్ వాక్ (చార్మినార్ నుండి ఫలాక్ నుమా ప్యాలస్ వరకు) కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి
4/7

విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు
5/7

మంగళగిరిలో జరిగిన గణతంత్య్ర వేడుకల్లో జనసేన అధినేత పవన్ పాల్గొన్నారు.
6/7

హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు అధ్యక్షుడు బండి సంజయ్
7/7

ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హైదారాబాద్ లోని కోకాపేట్ లోని తన నివాస సముదాయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.
Published at : 26 Jan 2023 10:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion