అన్వేషించండి
Morbi Bridge Collapse: రాత్రంతా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్- 177 మందిని కాపాడిన సిబ్బంది
Morbi Bridge Collapse: గుజరాత్ మోర్బీ తీగల వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 134కు చేరింది. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

(Image Source: ANI)
1/8

గుజరాత్ మోర్బీలో వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 134కు చేరింది. (Image Source: ANI)
2/8

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు (Image Source: ANI)
3/8

ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యలు చేపట్టాయి (Image Source: ANI)
4/8

రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ జరిగింది (Image Source: ANI)
5/8

177 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు (Image Source: ANI)
6/8

19 మందికి గాయాలవగా వారిని ఆసుపత్రిలో చేర్చారు (Image Source: ANI)
7/8

రెస్క్యూ ఆపరేషన్ను గుజరాత్ ముఖ్యమంత్రి దగ్గరుండి ప్యవేక్షించారు (Image Source: ANI)
8/8

బ్రిటీష్ కాలం నాటి ఈ వంతెన ఆదివారం కూలిపోయింది (Image Source: ANI)
Published at : 31 Oct 2022 12:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
తెలంగాణ
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion