అన్వేషించండి
Happy Independence Day 2025: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్ను దేశంగా మొదటగా గుర్తింపునిచ్చింది ఎవరు? అండగా నిలిచిన దేశం ఏదీ?
Happy Independence Day 2025: భారత్ 79వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. స్వాతంత్ర్యం తరువాత భారత్ను మొదట గుర్తించినది ఎవరో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం భారతదేశం 79వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం వచ్చింది, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది భారతదేశం సార్వభౌమ దేశంగా అవతరించింది. అయితే ఏ దేశానికైనా స్వతంత్రంగా ఉండటం మాత్రమే సరిపోదు. అంతర్జాతీయంగా గుర్తింపు కూడా పొందాలి. అంటే ఇతర దేశాలు కూడా గుర్తించాలి, అప్పుడే దానికి దేశంగా గుర్తింపు వస్తుంది.

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




























