అన్వేషించండి
Happy Independence Day 2025: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్ను దేశంగా మొదటగా గుర్తింపునిచ్చింది ఎవరు? అండగా నిలిచిన దేశం ఏదీ?
Happy Independence Day 2025: భారత్ 79వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. స్వాతంత్ర్యం తరువాత భారత్ను మొదట గుర్తించినది ఎవరో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం భారతదేశం 79వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం వచ్చింది, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది భారతదేశం సార్వభౌమ దేశంగా అవతరించింది. అయితే ఏ దేశానికైనా స్వతంత్రంగా ఉండటం మాత్రమే సరిపోదు. అంతర్జాతీయంగా గుర్తింపు కూడా పొందాలి. అంటే ఇతర దేశాలు కూడా గుర్తించాలి, అప్పుడే దానికి దేశంగా గుర్తింపు వస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఇండియా
నిజామాబాద్
ఆట

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




























