అన్వేషించండి
Ramlala Pran Pratishtha: ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ, దర్శనం ఇచ్చిన అయోధ్య రాముడు
Ramlala Pran Pratishtha: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తైంది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తైంది.
1/8

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా ముగిసింది. నిర్ణయించిన ముహూర్తానికే ఈ తంతు పూర్తి చేశారు. ఆ తరవాత బాల రాముడు తొలి దర్శనమిచ్చాడు. మోదీ తొలి హారతి ఇచ్చారు.
2/8

వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రతువు నిర్వహించారు. ఆ తరవాత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published at : 22 Jan 2024 01:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















