అన్వేషించండి

Ramlala Pran Pratishtha: ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ, దర్శనం ఇచ్చిన అయోధ్య రాముడు

Ramlala Pran Pratishtha: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తైంది.

Ramlala Pran Pratishtha: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తైంది.

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తైంది.

1/8
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా ముగిసింది. నిర్ణయించిన ముహూర్తానికే ఈ తంతు పూర్తి చేశారు. ఆ తరవాత బాల రాముడు తొలి దర్శనమిచ్చాడు. మోదీ తొలి హారతి ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా ముగిసింది. నిర్ణయించిన ముహూర్తానికే ఈ తంతు పూర్తి చేశారు. ఆ తరవాత బాల రాముడు తొలి దర్శనమిచ్చాడు. మోదీ తొలి హారతి ఇచ్చారు.
2/8
వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రతువు నిర్వహించారు. ఆ తరవాత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రతువు నిర్వహించారు. ఆ తరవాత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3/8
ముందుగా నిర్ణయించినట్టుగానే మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. 12:30:32 గంటలకి ముగిసింది.
ముందుగా నిర్ణయించినట్టుగానే మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. 12:30:32 గంటలకి ముగిసింది.
4/8
ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌, మోహన్‌ భగవత్‌తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ తంతు ముగిసిన వెంటనే అయోధ్య బాల రాముడి రూపాన్ని అందరి ముందుంచారు.
ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌, మోహన్‌ భగవత్‌తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ తంతు ముగిసిన వెంటనే అయోధ్య బాల రాముడి రూపాన్ని అందరి ముందుంచారు.
5/8
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ముగిశాక భావోద్వేగానికి లోనైన ప్రధాని నరేంద్ర మోదీ తొలి హారతి ఇచ్చారు. ఆ తరవాత రాముల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ముగిశాక భావోద్వేగానికి లోనైన ప్రధాని నరేంద్ర మోదీ తొలి హారతి ఇచ్చారు. ఆ తరవాత రాముల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు.
6/8
12 గంటల ప్రాంతంలో అయోధ్య ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రాలు, వెండి గొడుగు తీసుకొచ్చారు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
12 గంటల ప్రాంతంలో అయోధ్య ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రాలు, వెండి గొడుగు తీసుకొచ్చారు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
7/8
ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో చుట్టూ ఉన్న వాళ్లంతా సందడి చేశారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. అటు అయోధ్య అంతా రాముడి నినాదాలతో దద్దరిల్లింది.
ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో చుట్టూ ఉన్న వాళ్లంతా సందడి చేశారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. అటు అయోధ్య అంతా రాముడి నినాదాలతో దద్దరిల్లింది.
8/8
ప్రధాని మోదీ ఆలయంలోకి అడుగు పెడుతున్న సమయంలో చుట్టూ ఉన్న సాధువులు, సంతువులు భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్ల కల సాకారమవుతున్న వేళ ఉద్విగ్నంగా ఎదురు చూశారు.
ప్రధాని మోదీ ఆలయంలోకి అడుగు పెడుతున్న సమయంలో చుట్టూ ఉన్న సాధువులు, సంతువులు భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్ల కల సాకారమవుతున్న వేళ ఉద్విగ్నంగా ఎదురు చూశారు.

న్యూస్ ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin: పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్యం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin: పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్యం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Virat Kohli Earnings : విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తాడో తెలుసా?
విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తాడో తెలుసా?
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Akhanda 2 Postponed : 'అఖండ 2' వాయిదాపై ఫ్యాన్స్ తీవ్ర నిరాశ - మద్యంతో అభిషేకం... బాలయ్యకు దిష్టి తీసిన ఫ్యాన్స్
'అఖండ 2' వాయిదాపై ఫ్యాన్స్ తీవ్ర నిరాశ - మద్యంతో అభిషేకం... బాలయ్యకు దిష్టి తీసిన ఫ్యాన్స్
Embed widget