అన్వేషించండి

Ramlala Pran Pratishtha: ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ, దర్శనం ఇచ్చిన అయోధ్య రాముడు

Ramlala Pran Pratishtha: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తైంది.

Ramlala Pran Pratishtha: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తైంది.

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తైంది.

1/8
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా ముగిసింది. నిర్ణయించిన ముహూర్తానికే ఈ తంతు పూర్తి చేశారు. ఆ తరవాత బాల రాముడు తొలి దర్శనమిచ్చాడు. మోదీ తొలి హారతి ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా ముగిసింది. నిర్ణయించిన ముహూర్తానికే ఈ తంతు పూర్తి చేశారు. ఆ తరవాత బాల రాముడు తొలి దర్శనమిచ్చాడు. మోదీ తొలి హారతి ఇచ్చారు.
2/8
వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రతువు నిర్వహించారు. ఆ తరవాత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రతువు నిర్వహించారు. ఆ తరవాత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3/8
ముందుగా నిర్ణయించినట్టుగానే మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. 12:30:32 గంటలకి ముగిసింది.
ముందుగా నిర్ణయించినట్టుగానే మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. 12:30:32 గంటలకి ముగిసింది.
4/8
ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌, మోహన్‌ భగవత్‌తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ తంతు ముగిసిన వెంటనే అయోధ్య బాల రాముడి రూపాన్ని అందరి ముందుంచారు.
ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌, మోహన్‌ భగవత్‌తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ తంతు ముగిసిన వెంటనే అయోధ్య బాల రాముడి రూపాన్ని అందరి ముందుంచారు.
5/8
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ముగిశాక భావోద్వేగానికి లోనైన ప్రధాని నరేంద్ర మోదీ తొలి హారతి ఇచ్చారు. ఆ తరవాత రాముల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ముగిశాక భావోద్వేగానికి లోనైన ప్రధాని నరేంద్ర మోదీ తొలి హారతి ఇచ్చారు. ఆ తరవాత రాముల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు.
6/8
12 గంటల ప్రాంతంలో అయోధ్య ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రాలు, వెండి గొడుగు తీసుకొచ్చారు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
12 గంటల ప్రాంతంలో అయోధ్య ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రాలు, వెండి గొడుగు తీసుకొచ్చారు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
7/8
ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో చుట్టూ ఉన్న వాళ్లంతా సందడి చేశారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. అటు అయోధ్య అంతా రాముడి నినాదాలతో దద్దరిల్లింది.
ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో చుట్టూ ఉన్న వాళ్లంతా సందడి చేశారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. అటు అయోధ్య అంతా రాముడి నినాదాలతో దద్దరిల్లింది.
8/8
ప్రధాని మోదీ ఆలయంలోకి అడుగు పెడుతున్న సమయంలో చుట్టూ ఉన్న సాధువులు, సంతువులు భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్ల కల సాకారమవుతున్న వేళ ఉద్విగ్నంగా ఎదురు చూశారు.
ప్రధాని మోదీ ఆలయంలోకి అడుగు పెడుతున్న సమయంలో చుట్టూ ఉన్న సాధువులు, సంతువులు భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్ల కల సాకారమవుతున్న వేళ ఉద్విగ్నంగా ఎదురు చూశారు.

న్యూస్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!   
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!   
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe:  తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget