అన్వేషించండి
మత్తు కళ్ళతో మాయ చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ - వైరల్ అవుతున్న ఫోటోలు!
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా మత్తు కళ్ళ సోయగంతో కెమెరాకి ఫోజులిచ్చిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Photo Credit: Rakul Preet Singh/Instagram
1/6

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'' సినిమాతో వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
2/6

మొదటి సినిమాతోనే తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
3/6

ఆ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ లాంటి అగ్ర హీరోలు అందరితో కలిసి నటించి స్టార్ ఇమేజ్ ను కైవసం చేసుకుంది.
4/6

ఈ మధ్యకాలంలో తెలుగులో ఈ హీరోయిన్ కి అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా మారింది.
5/6

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6/6

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.6
Published at : 22 Jul 2023 05:45 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
సినిమా
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















