అన్వేషించండి

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ వచ్చేసింది - క్లాస్ లుక్‌లో ఎలా ఉందో చూశారా?

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారును మనదేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఇదే.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారును మనదేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఇదే.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ

1/6
రోల్స్ రాయిస్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్ స్పెక్టర్‌తో భారతీయ మార్కెట్‌లోని ఈవీ విభాగంలో ఎంట్రీ ఇచ్చింది. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ధరను రూ.7.5 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. స్పెక్టర్ ఎలక్ట్రిక్ సెడాన్ భారతదేశంలో ఉన్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.
రోల్స్ రాయిస్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్ స్పెక్టర్‌తో భారతీయ మార్కెట్‌లోని ఈవీ విభాగంలో ఎంట్రీ ఇచ్చింది. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ధరను రూ.7.5 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. స్పెక్టర్ ఎలక్ట్రిక్ సెడాన్ భారతదేశంలో ఉన్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.
2/6
ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో 102 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. ఇది ప్రతి యాక్సిల్‌పై రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో పెయిర్ అవ్వడం విశేషం. ఇది 585 బీహెచ్‌పీ పవర్‌ను, 900 ఎన్ఎం మిక్స్‌డ్ అవుట్‌పుట్‌ను కూడా జనరేట్ చేయగలదు. ఇది 195 కేడబ్ల్యూ ఛార్జర్‌ను కూడా కలిగి ఉంది. ఈ కారు కేవలం 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కానుంది.
ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో 102 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. ఇది ప్రతి యాక్సిల్‌పై రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో పెయిర్ అవ్వడం విశేషం. ఇది 585 బీహెచ్‌పీ పవర్‌ను, 900 ఎన్ఎం మిక్స్‌డ్ అవుట్‌పుట్‌ను కూడా జనరేట్ చేయగలదు. ఇది 195 కేడబ్ల్యూ ఛార్జర్‌ను కూడా కలిగి ఉంది. ఈ కారు కేవలం 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కానుంది.
3/6
దీంతో పాటు ఆప్షనల్‌గా 50 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఛార్జర్‌తో పెడితే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి దగ్గర దగ్గర 95 నిమిషాల సమయం వరకు పడుతుంది.
దీంతో పాటు ఆప్షనల్‌గా 50 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఛార్జర్‌తో పెడితే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి దగ్గర దగ్గర 95 నిమిషాల సమయం వరకు పడుతుంది.
4/6
ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 530 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని రోల్స్ రాయిస్ అధికారికంగా ప్రకటించింది. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 530 కిలోమీటర్ల పాటు ప్రయాణించవచ్చన్న మాట. స్పెక్టర్ ఎలక్ట్రిక్ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం కలిగి ఉంది.
ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 530 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని రోల్స్ రాయిస్ అధికారికంగా ప్రకటించింది. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 530 కిలోమీటర్ల పాటు ప్రయాణించవచ్చన్న మాట. స్పెక్టర్ ఎలక్ట్రిక్ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం కలిగి ఉంది.
5/6
ఈ ఈవీ బరువు 2,890 కిలోలు కావడం విశేషం. దీన్ని ఆల్ అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌పై బిల్డ్ చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫాంటమ్, కల్లినన్, ఘోస్ట్ కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌పైనే డెవలప్ చేశారు. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ పొడవు 5,475 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 2,017 మిల్లీమీటర్లుగా ఉంది.
ఈ ఈవీ బరువు 2,890 కిలోలు కావడం విశేషం. దీన్ని ఆల్ అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌పై బిల్డ్ చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫాంటమ్, కల్లినన్, ఘోస్ట్ కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌పైనే డెవలప్ చేశారు. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ పొడవు 5,475 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 2,017 మిల్లీమీటర్లుగా ఉంది.
6/6
ఇంటీరియర్ గురించి చెప్పాలంటే ఈ కారు వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ టోన్ ప్రీమియం ఇంటీరియర్స్, డోర్లు, డ్యాష్‌బోర్డ్‌పై ఇల్యూమినేటెడ్ ప్యానెల్‌లు, అప్హోల్స్టరీ, ఇంటీరియర్ ప్యానెల్స్ కోసం కస్టమైజేషన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది.
ఇంటీరియర్ గురించి చెప్పాలంటే ఈ కారు వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ టోన్ ప్రీమియం ఇంటీరియర్స్, డోర్లు, డ్యాష్‌బోర్డ్‌పై ఇల్యూమినేటెడ్ ప్యానెల్‌లు, అప్హోల్స్టరీ, ఇంటీరియర్ ప్యానెల్స్ కోసం కస్టమైజేషన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది.

ఆటో ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Mahakumbh 2025 : మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
Kandula Durgesh: ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Crime News: నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
Embed widget