అన్వేషించండి
Chandrababu: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వర్షాలతో నష్టపోయిన రైతులకు చంద్రబాబు పరామర్శ
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించి అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
1/9

మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోవటంతో చంద్రబాబు ఆవేదన
2/9

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తడిచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు
3/9

రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని స్వయంగా పరిశీలిస్తున్న చంద్రబాబు
4/9

తన పొలంలో పూర్తిగా తడిచిపోయిన మొక్కజొన్నను చంద్రబాబుకు చూపిస్తున్న రైతు
5/9

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు చంద్రబాబు పరామర్శ
6/9

నిలువునా నష్టపోయామంటూ చంద్రబాబుకు తమ సమస్యలు వివరిస్తున్న రైతులు
7/9

పూర్తిగా మొలకలు వచ్చిన పంటను చంద్రబాబుకు చూపిస్తున్న రైతు
8/9

నష్టపోయిన రైతులతో చంద్రబాబు ముఖాముఖీ
9/9

మహిళా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు
Published at : 06 May 2023 04:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















