చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేశారని సీఎం జగన్ ను వినిపించేలా ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ మోత మోగిద్దాం అనే కార్యక్రమాన్ని టీడీపీ క్యాడర్ విస్తృతంగా నిర్వహించింది.
లోకేష్ ఢిల్లీ నుంచి మోత మోగిద్దాంలో పాల్గొని చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించారు. చంద్రబాబుకు మద్దతుగా ఉండేవారు ఎక్కడిక్కడ తమకు అనుకూలమైన పద్దతిలో నిరసనలు చేపట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరి డ్రమ్స్ వాయిస్తూ నిరసనలో పాల్గొన్నారు.
లోకేష్ తో పాటు పార్టీ ఎంపీలు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సైతం శబ్దాలు చేస్తూ మోత మోగింపులో పాల్గిని నిరసన తెలిపారు
రాజమహేంద్రవరంలో నారా బ్రాహ్మణి, హైదరాబాద్ భువనేశ్వరి విజిల్ మోగించి, డ్రమ్ మోగించి తమ నిరనస తెలిపారు.
ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు తమకు నచ్చిన పద్దతిలో మోత మోగించారు.
ఐదు నిమిషాల పాటు ప్రజలు అంతా తమకు ఇష్టమైన పద్దతిలో శబ్దం చేసి నిరసన చేపట్టాలని.. మోత మోగిద్దాం పేరుతో ప్రచార కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది.
టీడీపీ నేతలు .. టీడీపీ అభిమానులు.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేవారు ఎక్కడిక్కడ తమకు అనుకూలమైన పద్దతిలో నిరసనలు చేపట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులతో పాటు చంద్రబాబు అరెస్టు అక్రమం అని భావిస్తున్న వారు పలు చోట్ల రోడ్ల మీదకు వచ్చి శబ్దంచేశారు.
న్యాయం గెలవాలని, చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని నారా బ్రాహ్మణి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు.
55 రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు- కుటుంబ సభ్యుల భావోద్వేగం- అందరికీ ధైర్యం చెప్పిన సీబీఎన్
Chandrababu Released From Jail: జైలు నుంచి చంద్రబాబు విడుదల, మనవడు దేవాన్ష్ ను హత్తుకుని భావోద్వేగం
ఫోటోలు: ఒక్క దాన్నే వెళ్తే గుండెలు పిండేసినట్టుంది - ‘నిజం గెలవాలి’లో భువనేశ్వరి
TDP Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల కాంతితో క్రాంతి, వెలిగిన క్యాండిల్స్, కాగడాలు
ఫోటోలు: ముదినేపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర, జనసంద్రమైన వీధులు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
ఛత్తీస్గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
/body>