అన్వేషించండి
అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రులు, ప్రతి గింజ కొంటామని భరోసా
అకాల వర్షంలో తడిసిన ధాన్యంపై ఆందోళన చెందవద్దని, ప్రతి గింజను కొంటామని రైతులకు మంత్రులు కారుమూరి, కొట్టు భరోసా ఇచ్చారు.
ధాన్యం పరిశీలించి రైతులకు మంత్రులు హామీ
1/12

తాడేపల్లిగూడెం మండలం నందమూరు, కృష్ణయ్య పాలెం గ్రామాల్లో పర్యటించిన మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి
2/12

తడిచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రులు
Published at : 08 May 2023 10:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















