అన్వేషించండి
CM YSJaganMohanReddy: తులాభారం మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి
సీఎంజగన్ మోహన్ రెడ్డి
1/6

ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
2/6

ముఖ్యమంత్రికి ఆలయం వద్ద స్వాగతం పలికారు టీడీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎ వి ధర్మారెడ్డి.
3/6

శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం శ్రీ వైయస్.జగన్.
4/6

అనంతరం ఆలయంలోని తులాభారం మొక్కును జగన్ తీర్చుకున్నారు.
5/6

శ్రీవారి దర్శనం తర్వాత శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ అనంతరం విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, శ్రీయోగనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
6/6

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం నూతన బూందీపోటును ప్రారంభించారు.
Published at : 12 Oct 2021 12:22 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















