అన్వేషించండి
Pawan Kalyan: ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లిన పవన్ కల్యాణ్- సీఎం సిద్ధారామయ్యతో చర్చలు
చిత్తూరులో ఏనుగులు ఊళ్లపై పడి పంటలు నాశనం చేస్తున్నాయి. వాటిని అదుపు చేయాలంటే కుంకీ ఏనుగులు అవసరం. అవి కర్ణాటకలో ఉన్నందున అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి రప్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బెంగళూరులో పర్యటించారు.
1/11

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు.
2/11

కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రే చర్చలు జరిపారు.
Published at : 08 Aug 2024 01:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















