అన్వేషించండి

Srilanka Adani Modi : శ్రీలంకలో అదానీ పవర్‌పై రాజకీయ దుమారం - అక్కడేం జరుగుతోందంటే ?

అదానీకి ఓ విండ్ పవర్ ప్రాజెక్ట్‌ను పోటీ బిడ్డింగ్ లేకుండా కట్టబెట్టడంపై శ్రీలంకలో వివాదం రేపుతోంది. భారత ప్రధాని ఒత్తిడి మేరకే అలా చేశారన్న ఆరోపణలు రావడమే దీనికి కారణం.

 

Srilanka Adani Modi :  శ్రీలంకలో ఓ విండ్ పవర్ ప్రాజెక్ట్ విషయంలో భారత ప్రధాని మోదీ జోక్యం చేసుకుని అదానీకి లభించేలా చేశారన్న ఆరోపణలు కలకలంరేపుతున్నాయి.  శ్రీలంకలో ఈశాన్య ప్రాంతంలోని మనాుర్‌ జిల్లాలో అదానీ గ్రూప్‌ సంస్థకు అక్కడి ప్రభుత్వం విండ్ పవర్  ప్రాజెక్టును కేటాయించింది. ఈ ప్రాజెక్టు కేటాయింపునకుసంబంధించి ప్రభుత్వ సంస్థలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం శుక్రవారం నాడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిలోన్‌ ఎలక్ట్రిసిటి బోర్డు  ఛైర్మన్‌ ఎంఎంసి ఫెర్డినాండో... దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్షపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఒత్తిడి' తీసుకురావడం వల్లే అదానీకి ఈ ప్రాజెక్టును కట్టబెట్టారని వాంగ్మూలం ఇచ్చారు.  సెబ్‌ ఛైర్మన్‌ చేసిన ప్రకటనను అధ్యక్షుడు గొటబాయ ఖండించారు. తరవాత కాసేపటికే సెబ్‌ ఛైర్మన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

శ్రీలంకలో ఇంధన ప్రాజెక్టుల కేటాయింపులు ఇదివరకు టెండర్లు పిలిచి పోటీ బిడ్డింగ్‌ ద్వారా జరిగేవి. అదానీ గ్రూపు నేరుగా ప్రవేశించేందుకు అడ్డంకిగా ఉన్న ఈ నిబంధనను శ్రీలంక విద్యుత్‌ చట్టం నుంచి తొలగించి కొద్ది రోజుల కిందటే సవరణలు తీసుకొచ్చారు. ఇంధన ప్రాజెక్టులకు పోటీ బిడ్డింగ్‌ అక్కర్లేదని, నేరుగా కేటాయించవచ్చునని సవరణ చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి, ప్రభుత్వ విమర్శలకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.  అదానీ గ్రూపు వంటి సంస్థలకుఎర్ర తివాచి పరిచి నేరుగా ఇంధన ప్రాజెక్టులను కట్టబెట్టేందుకే ఈ బిల్లు తెచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.  

 అదానీ గ్రూపు శ్రీలంక ఇంధన రంగంలోకి ప్రవేశించడంపై కానీ, ఆ వ్యవహారాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యానికి సంబంధించి కానీ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. ఈశాన్య మన్నార్‌, పూణెర్యాన్‌ జిల్లాల్లో పునరుత్పాధక ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో అదానీ గ్రూపునకు, సెబ్‌కుమధ్య ఒప్పందం కుదిరింది.  భారత్‌ వ్యాపార దిగ్గజం దొడ్డిదారిన దేశ ఇంధన రంగంలోకి చొరబడుతునాురని విపక్ష నేతలు కొంత కాలంగా ఆరోపణలు  చేస్తున్నారు. 

అదానీ గ్రూపునకు శ్రీలంకలో ఇది రెండో అతిపెద్ద ప్రాజెక్టు. ఇదివరకే అదానీ సంస్థ కొలంబోలో వ్యూహాత్మకమైన పోర్టు టెర్మినల్‌ను చేజిక్కించుకుంది.  ఈ రెండు సందర్భాల్లోనూ అదానీ గ్రూపును భారత ప్రభుత్వం నామినేట్‌ చేసిన సంస్థగానే  శ్రీలంక మంత్రులు పేర్కొన్నారు.  పైగా ఈ రెండింటి ఒప్పందాల్లోనూ పోటీ బిడ్డింగ్‌ లేదు. జఫాు ద్వీపకల్పంలోని మూడు ద్వీపాల్లో హైబ్రిడ్‌ ఇంధన ప్రాజెక్టులను కూడా భారత్‌ నిర్వహిస్తోంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఎడిబి) మద్దతుతో నిర్వహించిన పోటీ బిడ్డింగ్‌లో ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు చైనా దక్కించుకున్నా కూడా శ్రీలంక మాత్రం భారత్‌నే ఎంచుకుంది. అదానీ విషయంలో భారత్‌లో విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో శ్రీలంకలో వివాదానికి అదానీ కారణం కావడంతో రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget