అన్వేషించండి

Weather Latest Update: బలపడుతున్న అల్పపీడనం- మూడు రోజులు అప్రమత్తత అవసరం

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దీని ఫలితంగాా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వచ్చే పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి క్రమంగా దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ప్రభావం చూపించనుంది. 3 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది.

నవంబర్ 20 నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఉత్తర కోస్తా తమిళనాడు-పుదుచ్చేరి, కారైకాల్ మీదుగా చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 20, 21 &22 తేదీల్లో ఉత్తర కోస్తా తమిళనాడు-పుదుచ్చేరి, కారైకాల్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ & రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చు. 40-45 kmph నుంచి 55 kmph వేగంతో గాలులు కూడా వీస్తాయి. 

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. చాలా ఉధృతంగా ఉంటుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అండమాన్ & నికోబార్ దీవుల మీదుగా కొన్ని ప్రదేశాల్లో, కేరళ & మాహేలో కొన్ని ప్రదేశాలలో ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చు. 

తెలంగాణలో వాతావరణం

తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒకట్రెండు ప్రాంతాల్లో 21, 22 తేదీల్లో చిరుజల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ నల్గొండ, సూర్యపేట, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది.  తగ్గిన ఉష్ణోగ్రతలు కారణంగా చలి మాత్రం ప్రజలను ఇబ్బంది పెట్టనుంది. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మంలో 32.6 డిగ్రీలుగా ఉంటే...  తక్కువ ఉష్ణోగ్రత మెదక్‌్లో 12 డిగ్రీలుగా నమోదైంది. 


జమ్మకశ్మీర్, లడఖ్, గిల్గిత్ బాల్టిస్తాన్ & ముజఫరాబాద్‌, హిమాచల్ ప్రదేశ్‌లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం/మంచు కురిసే అవకాశం ఉంది.

కర్ణాటకలోని అనేక ప్రదేశాల్లో సాధారణం కంటే (-3.1°C నుంచి -5.0°C) గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణపై కొన్ని చోట్ల; తమిళనాడు, పుదుచ్చేరి & కారైకాల్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం, రాయలసీమ, హర్యానా, చండీగఢ్ & ఢిల్లీలో చాలా ప్రదేశాల్లో సాధారణం కంటే తక్కువ (-1.6°C నుంచి -3.0°C) ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాియ. దేశంలోని మైదానాల్లోని చురు (పశ్చిమ రాజస్థాన్)లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 7.0°C గా నమోదైంది. కార్వార్ (కోస్టల్ కర్ణాటక)లో అత్యధికంగా 35.8°C ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజులలో వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఏమీ ఉండదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget