అన్వేషించండి

Viral News: టైటానిక్‌ మునిగిపోయే ముందు ప్రయాణికులు ఏం తిన్నారో తెలుసా? నోరూరించే మెనూ ఇదే

Viral News: 1911లో టైటానిక్‌ షిప్‌లో ఫుడ్‌ మెనూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Titanic Ship Food Menu:

111 సంవత్సరాల క్రితం..

టైటానిక్‌ షిప్ మునిగిపోయి ఈ ఏడాదితో 111 సంవత్సరాలు గడిచిపోయాయి. మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంగా రికార్డుకెక్కిందీ ఘటన. మర్చిపోదామనుకున్నా...మరిపోలేనిది ఈ విషాదం. టైటానిక్ సినిమాలో ఈ ప్రమాదం జరిగిన తీరుని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో టైటానిక్ గురించి చర్చ జరుగుతోంది. చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన ఈ షిప్‌లో ప్రతిదీ స్పెషలే. ఇప్పుడు ఎన్ని క్రూజ్‌లు వచ్చినా టైటానిక్‌ ముందు దిగదుడుపే. ఆ షిప్‌లోని ఫెసిలిటీస్ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. అందులో అన్నింటి కన్నా హైలైట్‌...ఫుడ్ మెను(Tatanic Food Menu). ఎన్నో నోరూరించే వంటకాలను ప్రయాణికులకు అందించింది టైటానిక్ సిబ్బంది. ప్రస్తుతం ఈ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాన్‌ వెజ్ ప్రియులను ఉవ్విళ్లూరిస్తోంది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫామ్ Taste Atlas ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ మెనూని పోస్ట్ చేసింది. మొత్తం మూడు క్లాస్‌లకు సంబంధించిన ఫుడ్ మెనూలనూ పోస్ట్ చేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TasteAtlas (@tasteatlas)

మెనూ ఏంటి..? 

ఫస్ట్ క్లాస్‌ మెనూలో కార్న్‌డ్ బీఫ్, కాకీలీకీ వెజిటేబుల్స్, గ్రిల్డ్ మటన్ చాప్స్, బేక్డ్‌ జాకెట్ పొటాటోస్, కస్టర్డ్ పడ్డింగ్‌తో పాటు స్పైస్డ్ బీఫ్‌ కూడా ఉంది. వీటితో పాటు క్యారెట్, బీట్‌రూట్, టొమాటోలు కూడా ఈ మెనూలో కనిపించాయి. దీనిపైన 1912,ఏప్రిల్ 14 డేట్ కూడా కనిపిస్తోంది. ఇక సెకండ్ క్లాస్‌ మెనూలో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్‌ రకాలను చేర్చింది. చేపలు, పండ్లు, ఫ్రైడ్ ఎగ్స్, ఫ్రైడ్ పొటాటోస్, టీ, కాఫీ ఉన్నాయి. థర్డ్ క్లాస్ మెనూలో ఎగ్స్, బ్రెడ్, బట్టర్, టీ, కాఫీ...బ్రేక్‌ఫాస్ట్ మెనూలో చేర్చింది. డిన్నర్‌కి స్పెషల్స్‌ లిస్ట్ పెట్టింది. సూప్, బ్రెడ్, బ్రౌన్ గ్రేవీ, సాస్, స్వీట్‌లు, పండ్లు, పచ్చళ్లు, రైస్, టీ చేర్చింది. ఈ మెనూలను పోస్ట్ చేసిన  Taste Atlas టైటానిక్ షిప్ మునిగిపోయి 111 సంవత్సరాలు గడిచిపోయాయంటూ గుర్తు చేసుకుంది. ఈ షిప్ మునిగిపోయే ముందు సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్ క్రిస్‌మస్ పడ్డింగ్‌ను తింటూ ఆస్వాదించినట్టు చెప్పింది. ఆ తరవాతే అనుకోకుండా ఓ ఐస్‌బర్గ్‌ని ఢీకొట్టి మునిగిపోయింది. దాదాపు 15 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. 1912లో ఏప్రిల్ 14న జరిగిందీ దుర్ఘటన. టైటానిక్ లో 3,500 మంది ప్రయాణించే కెపాసిటీ ఉంది. 1912లో టైటానిక్ మునిగేటప్పుడు 2,200 మంది ప్రయాణికులు, వెయ్యి మంది షిప్ సిబ్బంది ఉన్నారు. 4 రెస్టారెంట్లు, రెండు లైబ్రరీలు, రెండు సెలూన్లు, ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. 1912 లో ఈ ఓడను 1985లో సెప్టెంబరు 1 న అట్లాంటిక్ సముద్రంలో దాదాపు  13,000 అడుగున గుర్తించారు. 

Also Read: Arvind Kejriwal: బీజేపీ ఏది చెబితే అది చేయడమేగా సీబీఐ పని,నన్ను అరెస్ట్ చేస్తారేమో - విచారణకు వెళ్లే ముందు కేజ్రీవాల్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget