అన్వేషించండి

తనని పట్టించుకోని మనవరాళ్లకి ఝలక్ ఇచ్చిన తాత, కోట్ల ఆస్తి ఉన్నా 50 పౌండ్లు ఇచ్చి రివెంజ్

UK Man: యూకేలో ఓ వృద్ధుడు తనని పట్టించుకోని మనవరాళ్లకి కేవలం 50 పౌండ్ల ఆస్తి రాసిచ్చాడు.

UK Man Leaves 50 Pounds: యూకేలో ఓ వింత ఘటన జరిగింది. తనను చూడడానికి మనవరాళ్లు రావడం లేదన్న కోపంతో ఓ 91 ఏళ్ల వ్యక్తి తన ఆస్తిలో కేవలం 50 పౌండ్‌లు మాత్రమే వాళ్లకి రాసిచ్చాడు. ఆయన ఆస్తి విలువ 5 లక్షల పౌండ్లకుపైగానే ఉంది. అయినా...పట్టుబట్టి మరీ 50 పౌండ్‌లు మాత్రమే మనవరాళ్ల పేరిట రాశాడు. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. అప్పుడు కానీ జడ్జ్ ఈ విషయం చెప్పలేదు. తన మనవరాళ్లు చూడడానికి రాలేదని, ఈ కోపంతోనే ఆస్తి ఇవ్వదలుచుకోలేదని చెప్పినట్టు జడ్జ్ వివరించారు. ఒకప్పుడు సైన్యంలో పని చేసిన 91 ఏళ్ల ఫెడ్రిక్ వార్డ్ 2020లోనే మృతి చెందాడు. ఆయన చనిపోయాక ఇంట్లో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. ఇద్దరి పిల్లల పేరిట 4 లక్షల 50 వేల పౌండ్‌ల విలువైన అపార్ట్‌మెంట్‌ని రాసిచ్చాడు. అతని కొడుకు 2015లో చనిపోయాడు. ఈ కొడుకుకి ఐదుగురు కూతుళ్లున్నారు.

తాను బతికి ఉన్నప్పుడే లాయర్స్‌ని పిలిచి వీలునామా రాశాడు. ఆ సమయంలోనే వాళ్లకు ఓ విషయం చెప్పాడు. "నేను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. మూడు సార్లు హాస్పిటల్‌లో చేరి చికిత్స చేయించుకున్నాను. ఇంత జరిగినా నన్ను చూడడానికి మనవరాళ్లు రాలేదు. అందుకే నా ఆస్తిలో 50 పౌండ్లు మాత్రమే వాళ్లకి ఇవ్వాలనుకుంటున్నాను" అని తేల్చి చెప్పాడు. ఈ వీలునామా చూసిన ఆ ఐదుగురు మనవరాళ్లు కోర్టు మెట్లు ఎక్కారు. ఆస్తిలో మూడొంతుల వాటాపై తమకు హక్కు ఉంటుందని వాదించారు. ఎవరో ఆయనను తప్పుదోవ పట్టించి ఇలా చేశారని మండి పడ్డారు. ఈ పిటిషన్‌ని కోర్టు కొట్టి వేసింది. ఆయన అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నట్టు ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఆ పెద్దాయన చివరిసారిగా మాట్లాడిన మాటల్నీ రికార్డ్ చేసి కోర్టులో వినిపించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget