అన్వేషించండి

Nara Lokesh: సహకార డెయిరీలను నట్టేట ముంచుతున్నారు, సీఎం జగన్‌ లోకేష్‌ ఫైర్

Nara Lokesh: రాష్ట్రంలోని సహకార డెయిరీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నట్టేట ముంచుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh: రాష్ట్రంలోని సహకార డెయిరీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నట్టేట ముంచుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి అప్పనంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. పాడి రైతుల సంక్షేమానికి తూట్లు పోడిచేలా ముఖ్యమంత్రి వ్యవహారిస్తున్నారని విరుచుపడ్డారు. అమూల్‌కు జగన్ మోహన్ రెడ్డి దాసోహమయ్యారని ఆరోపించారు. 1990వ దశకం ప్రారంభంలో అతిపెద్ద పాల కేంద్రాలలో ఒకటైన చిత్తూరు డెయిరీ నష్టాల కారణంగా మూతపడిందని నారా లోకేష్ గుర్తు చేశారు. 2005లో అప్పటి దివంగత సీఎం రాజశేఖర్‌ రెడ్డి ఏర్పాటు చేసిన హౌస్‌ కమిటీ విచారణ జరిపి నష్టాల వల్లే డెయిరీ మూత పడిందని తేల్చిందన్నారు. 

అయితే 99 ఏళ్ల పాటు డెయిరీని ఏడాదికి కోటి చొప్పున అమూల్‌కు సీఎం జగన్ ఇచ్చేశారన్నారు. డెయిరీకి చెందిన 28 ఎకరాలు, చిల్లింగ్ సెంటర్లు కట్టబెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. డెయిరీ ఆస్తుల విలువ రూ. 700 కోట్లకు పైగా ఉందన్నారు. ప్రజా సంపదను కొల్లగొట్టేస్తూ తన అనుచరులకు కట్టబెట్టేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమంపై  జగన్‌కు విశ్వసతనీయత లేదని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ ‘ప్రతీకార రాజకీయాలకు’ ప్రజా వేదిక, అమరావతి రాజధాని ఉదాహరణలే నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు. జగన్ రాజకీయ పగతో రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీస్తున్నారని అన్నారు. జగన్ ప్రతీకార రాజకీయాలు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టాయని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే నమ్మించి భూస్థాపితం చేయడం అంటే ఇదేనేమో అంటూ ఏపీ టీడీపీ నేతలు విరుచుకు పడుతున్నారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తానని చెప్పిన సీఎం జగన్..ఇప్పుడు తన స్వార్థం కోసం రూ.600 కోట్ల విలువైన చిత్తూరు డెయిరీ ఆస్తులని ఏకంగా 99 ఏళ్లకు గుజరాత్ సంస్థ అమూల్ కు నామమాత్ర ధరకు అప్పనంగా ఇచ్చేశాడంటూ ఫైర్ అయ్యారు. ఇంకెప్పటికీ కోలుకోలేని దెబ్బకొట్టాడంటూ తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
Embed widget