అన్వేషించండి

Rashtriya Bal Puraskar 2022: 'దేశమే మీ తొలి ప్రాధాన్యం కావాలి..' జాతీయ బాల పురస్కారాలు ప్రదానం

జాతీయ బాల పురస్కారాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు అందించారు. అవార్డు గెలిచిన వారికి మెడల్‌తో పాటు రూ.లక్ష నగదు బహుమతి కూడా ఇచ్చారు.

2021, 2022 సంవత్సరాలకు గాను ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాలను నరేంద్ర మోదీ ప్రదానం చేశారు. అవార్డ్ గ్రహీతలతో మాట్లాడి.. బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ సర్టిఫికెట్​లను అందించారు.

ఈ ఏడాదికి 29 మంది పిల్లలు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఆయా జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. వోకల్ ఫర్ లోకల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని బాలలకు ప్రధాని సూచించారు. అవార్డు గెలిచిన బాలలకు మెడల్‌తో పాటు రూ.లక్ష నగదు బహుమతి, సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాకుండా పిల్లలతో ప్రధాని ముచ్చటించారు. వారు సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. జీవితంలో మరిన్న విజయాలు సాధించాలని ఆశించారు.

" ఎవరికైనా దేశమే తొలి ప్రాధాన్యమన్న విషయాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి మీరు నేర్చుకోవాలి. మీరు ధైర్యంగా ముందడుగు వేయాలి. కరోనా టీకా పంపిణీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 4 కోట్ల మందికి పైగా చిన్నారులు టీకా తీసుకున్నారు. ఇదే ఉత్సాహాన్ని అన్ని విషయాల్లోనూ కొనసాగించాలి. కేంద్రం ప్రవేశపెడుతున్న అన్ని విధానాలు యువతను దృష్టిలో ఉంచుకొనే తీసుకొస్తున్నాం. భారత్​కు చెందిన యువత.. విదేశాల్లోనూ. ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారు.                                                        "
-     ప్రధాని నరంద్ర మోదీ

దేశంలో ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు ఈ పురస్కారాలను ఇస్తారు. నూతన ఆవిష్కరణలు, క్రీడలు, శౌర్యపరాక్రమాలు, సాంస్కృతిక కళలు, సామాజిక సేవ, పాండిత్యం రంగాల్లో విజేతలకు ఈ బహుమతులు ప్రదానం చేస్తారు.

Also Read: Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget