అన్వేషించండి

Sindhu Reddy : కర్తవ్యపథ్‌లో సింధురెడ్డి నేతృత్వంలో ఎయిర్ ఫోర్స్ కవాతు - ఈ స్క్రాడ్రన్ లీడర్ గొప్పతనం ఎమిటో తెలుసా ?

కర్తవ్యపథ్ లో ఆర్మీ కంటింజెంట్‌కు నేతృత్వం వహించారు సింధురెడ్డి. అత్యంత ధైర్య సాహసాలు చూపించే ఈ స్క్వాడ్రన్ లీడర్ తెలుగు యువతి.

 

Sindhu Reddy :   74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే రిపబ్లిక్‌ పరేడ్‌లో ఈసారి మహిళా శక్తికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆర్మి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనికవాతు బృందాలకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించారు.  గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంటుంది.  పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. వారిలో ఒకరు తెలుగు ఆఫీసర్ సింధురెడ్డి. 

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో మిగ్‌- 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్‌ లీడర్‌ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించారు  .  "నారీ శక్తి"ని ప్రోత్సహించాలనే భారత వైమానిక దళం యొక్క లక్ష్యానికి అనుగుణంగా, స్క్వాడ్రన్ లీడర్ సింధూ రెడ్డి రాజధాని నగరంలోని కర్తవ్య మార్గంలో రిపబ్లిక్ డే పరేడ్‌లో ఫోర్స్ మార్చింగ్ బృందానికి నాయకత్వం వహించారు.  12  వరుసలతో ఒక పెట్టె నిర్మాణంలో నలుగురు అధికారులు మరియు 144 మంది వైమానిక యోధులు కలిసి చేసిన కవాతు అందర్నీ ఆకర్షించింది.  కవాతు బృందంలోని వ్యక్తులు అన్ని బలగాల నుండి కఠినమైన ప్రక్రియ ద్వారా ఎంపికయ్యారు.  

స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డితో పాటు, ఈ బృందంలో ముగ్గురు అదనపు అధికారులు ఉంటారు.  ఫ్లైట్ లెఫ్టినెంట్లు ఆయుష్ అగర్వాల్, తనూజ్ మాలిక్ , ప్రధాన్ నిఖిల్ మిగతా వారు. వీరి బృందం IAF 2011, 2012, 2013 మరియు 2020లలో ఉత్తమ కవాతు బృందంగా అవార్డును గెలుచుకుంది.ఈ సంవత్సరం, Flt లెఫ్టినెంట్ కోమల్ రాణి, మరో మహిళా అధికారి, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్య మార్గంలో జాతీయ జెండాను ఎగురవేయడంలో సహాయం ;చేశారు. 2011, 2012, 2013, మరియు 2020లో, IAF ఉత్తమ మార్చింగ్ కాంటింజెంట్‌గా ట్రోఫీని గెలుచుకుంది. 2022లో, ఇది పాపులర్ ఛాయిస్ కేటగిరీలో బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్‌గా అవార్డును కూడా గెలుచుకుంది.

సింధురెడ్డి స్కాడ్రన్ లీడర్‌గా మిగ్17 యుద్ధవిమానాన్ని అలవోకగా నడిపేస్తారు.తెలుగు యువతి అయిన సింధు రెడ్డి... తండ్రి ప్రోత్సాహంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి అడుగు పెట్టారు. సాధారణంగా ఆర్మీలో మహిళలు చేరేది తక్కువ. అదీ కూడా ఎయిర్ ఫోర్స్ లాంటి కఠినమైన దళాల్లో చేరరు. అయితే పైలట్ కోర్సుచేయడమే కాదు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో దేశానికి సేవ చేయడానికి సింధురెడ్డి ముందడుగు వేశారు. ఇప్పుడు ఆమెకు దేశ వ్యాప్త గుర్తింపు లభించింది.  

సింధురెడ్డి లాంటి వారి స్ఫూర్తితో మరింత మంది మహిళలు త్రివిద దళాల్లో సేవలు అందించడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. సింధురెడ్డి కూడా అదే చెబుతున్నారు. తాము దేశానికి సేవ చేయడానికి ఎయిర్ ఫోర్స్ లోకి రావాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామని.. కానీ ఇప్పుడు  మాత్రం పట్టుదల ఉంటే సులువుగా ప్రవేశ దక్కించుకోవచ్చంటున్నారు.                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News:కోమాలోని మహిళకు పునర్జన్మ ప్రసాదించిన రోడ్డు గుంత! ఇది నిజంగానే మెడికల్‌ మిరాకిల్‌!
కోమాలోని మహిళకు పునర్జన్మ ప్రసాదించిన రోడ్డు గుంత! ఇది నిజంగానే మెడికల్‌ మిరాకిల్‌!
LPG Crisis: గ్యాస్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్! భారత్ వస్తున్న రెండు PNG కార్గోలు, ప్రభుత్వం ఏం చెప్పింది?
గ్యాస్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్! భారత్ వస్తున్న రెండు PNG కార్గోలు, ప్రభుత్వం ఏం చెప్పింది?
Iran War Updates: ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనం - యుద్ధం త్వరలోనే ముగుస్తుంది - ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనం - యుద్ధం త్వరలోనే ముగుస్తుంది - ట్రంప్ సంచలన ప్రకటన
సర్వం కోల్పోయి కొడుకు మరణం కోరుకున్న తండ్రి.. కన్నీళ్లు పెట్టించే హరీష్ రాణా యూతనేషియా కథ
సర్వం కోల్పోయి కొడుకు మరణం కోరుకున్న తండ్రి.. కన్నీళ్లు పెట్టించే హరీష్ రాణా యూతనేషియా కథ

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget